2016 నవంబర్ 4న ప్రజల వద్ద రూ.17.7 లక్షల కోట్ల నగదు ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే
డీమోనిటైజేషన్ జరిగిన ఆరేళ్ల తర్వాత ప్రజల వద్ద నాటి కంటే 71.84 శాతం ఎక్కువగా నగదు ఉన్నట్లు పేర్కొంది.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
దేశంలో తొలిసారిగా రిజర్వ్బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అయిన డిజిటల్ రుపీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కొత్త కరెన్సీతో ప్రభుత్వ బాండ్లలో వివిధ బ్యాంకులు మంగళవారం లావాదేవీలు జరిపాయి.
దేశంలో ఫారెక్స్ నిల్వలు అంతకంతకూ పడిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రెండేండ్ల కనిష్టానికి క్షీణించినట్టు తేలింది.
సామాన్యుడికి రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు.. రూ.కోట్లు ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్లను మాత్రం ఏం చేయట్లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మ�
రోజుకో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వస్తున్నది. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై అవగాహన, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండడమే మేలని సూచిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ�
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
Credit card bills | క్రెడిట్ కార్డుదారులకు వెసులుబాటు కల్పించే కొత్త నిబంధనను రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చింది. ఈ నిబంధన మేరకు క్రెడిట్ కార్డుదారులు గడువు దాటిన తర్వాత 3 రోజుల వరకు వడ్డీలు, అపరాధ రుసం వసూలు చేయకూడదు.