భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ డబ్బు ప్రవాహం కరువై కటకటలాడుతున్నది. బ్యాంకుల్లో లిక్విడిటీ (ద్రవ్యత) గత 40 నెలల్లో తొలిసారిగా లోటులోకి వెళ్లిపోయినట్టు రిజర్వ్బ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మం�
Minister KTR: గుజరాత్లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడం పట్ల ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
తెలంగాణ ఖజానాకు మరో వెయ్యికోట్ల రూపాయలు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది
రిజర్వు బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నది. గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ నాలుగు నెలల గరిష్ఠానికి తాకడంతో ఈ నెల చివర్లో జరగనున్న పరపతి సమీక్షలో వడ్డీరేట్లను అర శాతం పెంచే అవకాశం ఉ�
ధరల కట్టడిని ఆర్బీఐ కాకుండా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, మోదీ దౌత్యంతో ముడిచమురును రష్యా నుంచి చౌకగా కొనుగోలు చేస్తూ ధరల్ని అదుపు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పలుచెప్�
తనకు ధరల్ని పెంచడమే తప్ప దించడం చేతకాదు..ద్రవ్యోల్బణంపై యుద్ధం చేస్తున్న రిజర్వ్బ్యాంక్ చేతులు కట్టేస్తూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణ నియంత్రణ బా�
నిధుల సమీకరణకు రాష్ర్టానికి ఆర్బీఐ అనుమతి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.2,000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రూపాయి విలువ క్షీణిస్తున్నది. ముడిచమురు ధరలు పెరగడం, ఈక్విటీ అమ్మకాలు, డాలర్ తిరోగమనం, ద్రవ్యవిధానాన్ని కఠినం చేయడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యలు, ప్రప
మార్చి త్రైమాసికంలో బిడ్స్కు ఆహ్వానం న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుపరం చేయడంలో నిమగ్నమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది. షిప్పిం�