కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
అదానీ గ్రూప్నకు ఇచ్చిన రుణా లు, ఇతర ఆర్థిక సహకారాల వివరాలు అందించాలని బ్యాం క్ల్ని రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు పతనంకావడ�
హిండెన్బర్గ్ నివేదికతో బిలియనీర్ గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుస సెషన్స్లో కుప్పకూలుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై మార్కెట్ రీసెర్చి కంపెనీ రిపోర్ట్ స్టాక్ మార్�
డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం గంపెడు ఆశ పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్తోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రూ.48 వేల కోట్లు డివిడెండ్ రూపంలో రావచ్
కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని, ఇప్పుడున్న అధిక వడ్డీరేట్లు ఇంకా చాలాకాలమే కొనసాగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
బ్యాంక్ల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లు కలిగిన ఖాతాదారులకు రిజర్వ్బ్యాంక్ ఊరటనిచ్చింది. ఈ లాకర్లపై బ్యాంక్లతో ఖాతాదారులు ఈ జనవరి 1నాటికే కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఆ గడువును డిసెంబర్ 31 వర
ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్, రిజర్వ్ బ్యాంకు అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై గురువారం హై�
ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడంలో చైనా స్థానంలో త్వరలోనే భారత్ రాబోతున్నదన్న అంచనాలు సరికావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తే ప్రభుత్వ ఆర్ధిక వనరులపై మున్ముందు తీవ్ర ఒత్తిడి పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది.
దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 6తో ముగిసిన వారంలో 1.268 బిలియన్ డాలర్లు పడిపోయి 561.583 బిలియన్ డాలర్లకు విదేశీ మారకపు నిల్వలు పరిమితమయ్యాయి.
నోట్లరద్దు కోసం కేంద్రం చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపే విషయంలో ఆర్బీఐ సొంతంగా
ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.
Supreme Court on demonetisation: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్య�