వరుసగా ఐదు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 571 మిలియన్ డాలర్లు తగ్గి 563.499 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్�
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వ
ఏ సామాజిక లక్ష్యం కోసం బ్యాంక్ల జాతీయకరణ జరిగిందో, అదే లక్ష్యానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడి ముంగిట్లో బ్యాంకింగ్ సేవల్ని అందించడం, అధిక వడ్డీలు పిండుకునే వ�
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
కొవిడ్ అనంతర ద్రవ్యోల్బణాన్ని మోదీ సర్కారు సమర్థవంతంగా ఎదుర్కొన్నదని దేశ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం సాగుతున్నది. ఇందులో కేంద్ర అర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, ముఖ్య ఆర్థిక సలహాదారు, ఆర్థిక �
పేమెంట్ ప్రాసెసింగ్ బిజినెస్ కోసం కొత్త కస్టమర్లను తీసుకోవద్దని, తాత్కాలికంగా ఆపేయాలని రేజర్పే, క్యాష్ఫ్రీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. నిజానికి కొద్దిరోజుల కిందటే ఈ ఆదే�
Retail Inflation |
గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. జనవరి తర్వాత చిల్లర ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే ఫస్ట్ టైం.
నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఆయుధాలు కలిగి ఉన్న వారిని ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకోవడంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
రిజర్వ్బ్యాంక్ మరో దఫా కొరడా విదిలించింది. ఏడు నెలల్లో ఐదోసారి వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల పరపతి విధాన సమీక్ష అనంతరం రెపో రేటును మరో 35 బేసిస్ పాయింట్ల (0.35 శాతం) మేర పెంచాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు నష్టపోయాయి. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను మరో 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం, ఈ ఏడాది వృద్ధి అంచనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో మదుపరు�
దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగడం, ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ పెంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2022-23 రెండవ త్రైమాసికానికి సంబంధించిన అర్థిక సమాచారాన్ని విడుదల చేసింది. ఈ కాలంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉందని, ఇది ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ అంచనాలకు దగ్గరగా ఉందని ప్రకటించి�