రిజర్వ్బ్యాంక్ మరో దఫా కొరడా విదిలించింది. ఏడు నెలల్లో ఐదోసారి వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల పరపతి విధాన సమీక్ష అనంతరం రెపో రేటును మరో 35 బేసిస్ పాయింట్ల (0.35 శాతం) మేర పెంచాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు నష్టపోయాయి. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను మరో 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం, ఈ ఏడాది వృద్ధి అంచనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో మదుపరు�
దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగడం, ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ పెంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2022-23 రెండవ త్రైమాసికానికి సంబంధించిన అర్థిక సమాచారాన్ని విడుదల చేసింది. ఈ కాలంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉందని, ఇది ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ అంచనాలకు దగ్గరగా ఉందని ప్రకటించి�
పేమెంట్ యాప్స్ ద్వారా ప్రసుత్తం జరుపుతున్న లావాదేవీలపై త్వరలో పరిమితులు విధించబోతున్నారు. ఇందుకు సంబంధించి ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూపీఐ డిజిటల్..రిజ�
వంశీకి ఒకసారి అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చింది. వెంటనే కనిపించిన ఏటీఎం వద్దకు వెళ్లాడు. కానీ తనవద్ద ఏటీఎం కార్డు లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. అయినప్పటికీ మనీ విత్డ్రా చేసుకోగలిగాడు.
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో.. ఆ దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నది
తెలంగాణలో వైద్యారోగ్య రంగం పటిష్ఠంగా ఉన్నదని రిజర్వ్బ్యాంక్ నివేదిక ధ్రువీకరించింది. తాజాగా విడుదల చేసిన హ్యాండ్బుక్లో రాష్ట్రంలో జననాల రేటు, మరణాల రేటు తగ్గిందని వెల్లడించింది.
దేశంలో నిరుద్యోగం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం గణనీయంగా తగ్గుతున్నది. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే, తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది.
రామచంద్రభారతి.. అలియాస్ ఆర్సీబీ.. ఇప్పుడు బీజేపీలో అగ్రనేత ద్వయానికి సన్నిహితుడు.. కేంద్రంలో.. బీజేపీలో పనులు కావాలన్నా.. పదవులు రావాలన్నా.. ఆర్సీబీ ఒక్క మాట చెప్తే పనైపోతుంది.