సామాన్యుడికి రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు.. రూ.కోట్లు ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్లను మాత్రం ఏం చేయట్లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మ�
రోజుకో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వస్తున్నది. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై అవగాహన, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండడమే మేలని సూచిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ�
పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తప్పక జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016 నవంబర్ 8న, రాత్రి 8 గంటల సమయంలో �
Credit card bills | క్రెడిట్ కార్డుదారులకు వెసులుబాటు కల్పించే కొత్త నిబంధనను రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చింది. ఈ నిబంధన మేరకు క్రెడిట్ కార్డుదారులు గడువు దాటిన తర్వాత 3 రోజుల వరకు వడ్డీలు, అపరాధ రుసం వసూలు చేయకూడదు.
అధిక పన్నులు, అస్తవ్యస్థ విధానాలతో నిత్యావసరాల ధరల్ని కొండెక్కించి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కలను కూడా చిదిమేస్తున్నది.
దేశ జీడీపీ వృద్ధిరేటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను గతంలో వేసిన అంచనాను శుక్రవారం ద్రవ్య సమీక్ష సందర్భంగా కుదించింది. తాజా సమావేశంలోనూ రెపో రేటును �