డిజిటల్ పేమెంట్స్పై చార్జీల వసూలు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐలకు లేఖ రాశమాని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయ
బ్యాంక్లో 51% వాటాను అమ్మే యోచనలో ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్న చర్చలు.. తుది నిర్ణయం తీసుకోనున్న మంత్రుల బృందం ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. బ్యాంక్లో 51 శాతం వాటాను
బాండ్ల విక్రయాలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.1000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయాల ద్వారా రూ.1000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి�
ఇంత గరిష్ఠ ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యం కాదు: ఆర్బీఐ గవర్నర్ న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో పడగెత్తిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిందేనంటూ రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యులు ముక్తకంఠంతో �
జూలైలో 30 బి.డాలర్లకు తగ్గిన బంగారం దిగుమతులు న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం ఎంతకూ దిగడం లేదు. నిరుడుతో పోల్చితే గత నెలలో వాణిజ్య లోటు దాదాపు మూడింతలు ఎగిసింది. జూలైలో 30 బిలియన్ డాలర్
ఉదయం 8కి ముందు, రాత్రి 7 తర్వాత కాల్స్ చేయొద్దు రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ మరోసారి స్పష్టీకరణ ముంబయి, ఆగస్టు 12: రుణాలను వసూలు చేసుకునేందుకు రుణగ్రహీతలపై బెదిరింపులకు పాల్పడరాదని, ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 7 ద�
బాండ్ల విక్రయాలకు రిజర్వు బ్యాంక్ అనుమతి హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం అనుమతి ఇ�
కీలక వడ్డీరేటును మరోసారి పెంచిన ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెరిగిన రెపోరేటు.. 5.4 శాతానికి చేరిక గృహ, ఆటో తదితర రుణాలు మరింత ప్రియం ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్ష నిర్ణయాలు ముంబై, ఆగస్టు 5: గృహ, వాహ