న్యూఢిల్లీ: ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు తీవ్ర ఆర్థిక సమస్యల్ని సృష్టిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్యున్నత స్థా�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ కోసం రుణాలను మంజూరు చేశాయని లోక్సభా వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించి�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేట్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. ఈ బ్యాంకుల్లో నగదు విత్డ్రాయల్స్ప�
యోచిస్తున్న రిజర్వ్ బ్యాంక్ అమ్మకానికి మరో 100 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జూలై 20: రూపాయి క్షీణత ఆర్బీఐకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో ఎలాగైనా దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకోవాలని ప్రయత్ని�
క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళనల్ని వ్యక్తం చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలు అస్థిరమైనవని,
రుణం పొందేందుకు ఆర్బీఐ అనుమతి హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయాల ద్వారా మరో రూ.1,000 కోట్లు సమీకరించుకొనేందుకు భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. మంగళవా
పతనాన్ని ఆపేందుకు ఆకస్మిక నిర్ణయాలు ముంబై, జూలై 6: రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నది. ఈ క్రమంలోనే కంపెనీల కోసం విదేశీ రుణాల ప�