వడ్డీ భారమెంత.. రుణ అర్హత, ప్రీ-ఈఎంఐ సౌకర్యాలేమిటి? వడ్డీరేట్ల పెంపుతో గృహ రుణాల భారం తడిసి మోపెడవుతున్నది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కీలక వడ్డీరేట్లను తగ్గించి రుణగ్రహీతలకు సుదీర్ఘకాలం ఉపశమనాన్ని కలిగి
రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) రుణాలు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. దీంతో కొత్త రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. కార్పొరేషన్ తీసుకున్న రుణాలతో ర�
సహకార బ్యాంకుల్లో వ్యక్తిగత గృహ రుణాలకున్న పరిమితిని ఆర్బీఐ రెట్టింపు చేసింది. ఇండ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటిదాకా రూ.70 లక్షలకు మించి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా గృహ ర�
vరిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) అనుమతితో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.4 వేల కోట్లు చేరాయి. 13 ఏండ్ల కాలపరిమితికి 8.02 శాతం వడ్డీతో తెలంగాణ ప్రభుత్వం ఈ రుణాలను సమీకరించింది.
రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను బుధవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రకటించనున్న రెండో సమీక్ష ఇది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఈ సమీక్షలో కూడా సెంట్రల్ �
అంధులు కూడా సులువుగా గుర్తించేందుకు వీలుగా రూపొందించిన కొత్త నాణేలను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్లో రూపొందించిన
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో �
కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయి�
వచ్చేవారంలో సమావేశం కానున్న రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లను మరో 40 బేసిస్ పాయింట్లు పెంచుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్ అంచనా వ�