పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో �
కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయి�
వచ్చేవారంలో సమావేశం కానున్న రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లను మరో 40 బేసిస్ పాయింట్లు పెంచుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్ అంచనా వ�
దేశంలో చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2 వేల నోట్ల వాటా క్రమంగా తగ్గుతున్నది. 2017 మార్చిలో మొత్తం నోట్ల విలువలో ఈ పెద్ద నోటు వాటా 50.2 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 13.8 శాతానికి పడిపోయింది.
ఉప్పు నుంచి కంప్యూటర్ వరకు అన్ని ఆన్లైన్లో కొనుగోళ్ళు చేస్తున్నారు. ఒక్క బటన్తో తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఆన్లైన్లో ఉండటంతో ప్రజలు ఎగబడి కొనుగోళ్ళు జరుపుతున్నారు.
ఎఫ్డీలు కాకుండా మార్గాలేవి? 70 ఏండ్ల రాజారామయ్యకు పెన్షన్ పెద్దగా రాదు. కానీ వయస్సులో ఉన్నప్పుడే భారీ మొత్తాన్ని బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)లో పెట్టారు. ఆ వడ్డీతోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంట�
ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ. 30,307 కోట్ల డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనను తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
ఏటీఎంలలో వినియోగదారులకు కార్డు రహిత నగదు ఉపసంహరణల సదుపాయాన్ని కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు గ�
బ్యాంకులకు తెలంగాణ రైతు రక్షణ సమితి హెచ్చరిక హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన రైతులకు రుణ మార్పిడి రుణాలు ఇవ్వని బ్యాంకులపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలంగాణ రైతు ర
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు మురికి వ్యక్తులు, ఏమాత్రం పనికిరాని వారు అంటూ అవమాన�