భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయం
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
Jobs | న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24 నిరుద్యోగ నిర్మూలనకు సరైన చర్యలు తీసుకోవటంలో విఫలమైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డీ సుబ్బారావు అన్నారు. ‘మనకు ఇప్పుడు కావాల్సింది ఉపాధి అవకా
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు సుంకాల్ని తగ్గించాల్సి ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ వాదించార�
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచుతూపోతున్నది. గత ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
దేశంలో విదేశీ మారకం నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. కేవలం వారం రోజుల్లో ఏకంగా 8.32 బిలియన్ డాలర్లు క్షీణించాయి. గడిచిన 11 నెలలకుపైగా కాలంలో భారతీయ ఫారెక్స్ రిజర్వులు ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి.
Bank Locker | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకర్ భద్రతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకర్లో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ తన కంపెనీల్లో కొన్నింటిని స్వతంత్రంగా ఆడిట్ చేయించేందుకు అంతర్జాతీయ అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్నటన్ను నియమించుకుంది.
ఏడాదిన్నర, రెండేండ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నవాళ్లకు నిజంగా ఏడుపే మిగిలింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కరోనా సమయంలో కనీవినీ ఎరుగనంత తక్కువ వడ్డీరేట్లు ఉన్నాయంటూ ఊదరగొట్టి జనాలను హౌజింగ్ లోన్ల వ�
సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
అదానీ గ్రూప్నకు ఇచ్చిన రుణా లు, ఇతర ఆర్థిక సహకారాల వివరాలు అందించాలని బ్యాం క్ల్ని రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు పతనంకావడ�
హిండెన్బర్గ్ నివేదికతో బిలియనీర్ గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుస సెషన్స్లో కుప్పకూలుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై మార్కెట్ రీసెర్చి కంపెనీ రిపోర్ట్ స్టాక్ మార్�