దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగడంతో పాటు అమెరికా ఫెడ్తో సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లు కఠిన ద్రవ్య విధానాన్నే అవలంబించడంతో రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చని నిపు
Bank Holidays | కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల (Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ (April) నెలకు సంబంధించిన సెలవుల జాబితా�
Banks | దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకర్లను వారి బాండ్ పోర్ట్ఫోలియోల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శనివారం ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ�
Credit Card-UPI |యూపీఐ పేమెంట్స్ తో క్రెడిట్ కార్డులను అనుసంధానించింది ఆర్బీఐ. దీనివల్ల మన వద్ద డబ్బు లేకున్నా అవసరమైన వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు లభిస్తుంది.
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ..
Banks | బ్యాంకులు తమ ఎన్పీఏలను తగ్గించి చూపించుకోవడానికి ఈ ఉద్దేశపూరక ఎగవేత దారుల రుణాలను రైటాఫ్లు( ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం చేస్తాయి. బ్యాంక్లు రికవరీ చేయలేని రుణాల్ని ఇలా రైటాఫ్ చేస్తుంటాయి.
Home Loan | . ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల మధ్య భారమవుతున్న రుణాలు వేతన జీవుల ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులిస్తున్న రుణాలపై వడ్డీరేట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటుతోనే అను
భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయం
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
Jobs | న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24 నిరుద్యోగ నిర్మూలనకు సరైన చర్యలు తీసుకోవటంలో విఫలమైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డీ సుబ్బారావు అన్నారు. ‘మనకు ఇప్పుడు కావాల్సింది ఉపాధి అవకా
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు సుంకాల్ని తగ్గించాల్సి ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ వాదించార�