ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్, రిజర్వ్ బ్యాంకు అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై గురువారం హై�
ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడంలో చైనా స్థానంలో త్వరలోనే భారత్ రాబోతున్నదన్న అంచనాలు సరికావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తే ప్రభుత్వ ఆర్ధిక వనరులపై మున్ముందు తీవ్ర ఒత్తిడి పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది.
దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 6తో ముగిసిన వారంలో 1.268 బిలియన్ డాలర్లు పడిపోయి 561.583 బిలియన్ డాలర్లకు విదేశీ మారకపు నిల్వలు పరిమితమయ్యాయి.
నోట్లరద్దు కోసం కేంద్రం చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపే విషయంలో ఆర్బీఐ సొంతంగా
ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.
Supreme Court on demonetisation: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్య�
వరుసగా రెండోవారంలోనూ విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 23తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 691 మిలియన్ డాలర్లు తగ్గి 562.81 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడిం�
దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతున్నా.. అప్పుడో ఇప్పుడో యూపీఐ లావాదేవీల్లో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకరికి బదులు మరొకరికి నగదు పంపిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం.
భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధిచెందాలన్న విధాన నిర్ణేతల ఆకాంక్షలు వాస్తవరూపం దాల్చినా, తలసరి ఆదాయం 3,472 డాలర్లకు (దాదాపు రూ.2.80 లక్షలు) చేరుతుందని, అయినా భారత్ను మధ్యాదాయ దేశంగానే గుర్తిస�
వరుసగా ఐదు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 571 మిలియన్ డాలర్లు తగ్గి 563.499 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్�
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వ
ఏ సామాజిక లక్ష్యం కోసం బ్యాంక్ల జాతీయకరణ జరిగిందో, అదే లక్ష్యానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడి ముంగిట్లో బ్యాంకింగ్ సేవల్ని అందించడం, అధిక వడ్డీలు పిండుకునే వ�
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ