RBI | దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? 2019 సంవత్సరం నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది ఆర్�
Rs.2000 | ఏడేండ్ల క్రితం చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు.. ఆర్బీఐ చెప్పిన ప్రకారం రెండేండ్లకే ముద్రణ నిలిపేసింది. నాటి నుంచి ఐదేండ్ల లోపే రూ.2000 నోటుకు నూరేండ్లు నిండిపోయాయి.
RBI on Rs.2000 | మార్కెట్లో రూ.2000 నోటు చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకున్నది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన రెండు కంటైనర్ ట్రక్కులు (Container truck) బ్యాంకులకు డబ్బును తీసుకువెళ్తున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ఇంతలో ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ (Breaks down) అయ్యాయి.
ఎవరూ క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకొన్నది. 100 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని శుక్రవారం వెల్లడించింది.
తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాతారమైంది. ‘ఆదాయాన్ని పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా అనతికాలంల
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 2.164 బిలియన్ డాలర్ల మేర తగ్గి 584.248 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం వారం ఇవి 1.657 బిలియన్ డాలర్ల మేర పెరిగి 5
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie makers) కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఐటీ (IT) సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఆదాయపు పన్నశాఖ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి జూబ్లిహిల్స్లోని (Jubilee Hills) మైత్రి ఆఫీస�
RBI | ఒక్క ఈఎంఐ మిస్సయితే చాలు..పెనాల్టీ పేరుతో భారీ చార్జీలను బ్యాంక్లు బాదేస్తుంటాయ్. పెనాల్టీ అనేది రుణగ్రస్తుల్లో చెల్లింపు క్రమశిక్షణ కోసం విధించే అపరాధ రుసుములా ఉండాలి తప్ప, వడ్డీ మీద వడ్డీ గుంజేస్
దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా చిన్న షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు పెద్ద దెబ్బే తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్ సూచీ దాదాపు 6 శాతం పడిపోయి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందంటూ రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన అంచనాల్ని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా తిరస్కరించింది.
RBI Governor | తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో వరుస వడ్డీరేట్ల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కాస్త విరామం ఇచ్చింది. గడిచిన 11 నెలలుగా జరిగిన ప్రతీ ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేటును ఆర్బీఐ పెంచుతూపో�
RBI | వడ్డీ రేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మే నుంచి ఆరు సార్లు రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. రేపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచా�
RBI | కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) పెంచవచ్చన్న అంచనాల నడుమ సోమవారం రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమయ్యింది.