దేశీయ బ్యాంకింగ్ రంగంలో లోన్ రైటాఫ్లు మళ్లీ పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,09,144 కోట్ల మొండి బకాయిల రైటాఫ్ జరిగింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలకుగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్�
RBI | రిజర్వ్ బ్యాంక్ వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచవచ్చని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖారా మాట్లాడుతూ.. రాబోయే ఆ�
ఈ-రుపీ లావాదేవీలను పెంపొందించడానికి రిజర్వు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది చివరినాటికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని రోజుకు 10 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆర్బీఐ డిప్�
Mahesh Bank | సైబర్ సెక్యూరిటీని గాలికొదిలేసిన మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. ఇలా ఒక బ్యాంకుపై ఆర్బీఐ ఫైన్ విధించడం ఇదే ఫస్ట్ టైం.
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
సుమారు రూ. 88 వేల కోట్ల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు భారత దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరకుండా మాయమైనట్టు వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్బీఐ మౌనం వీడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ముద్రణాలయంలో ప్రింటయిన ప్రతి న�
ముప్పై ఏండ్ల కిందట మణిరత్నం దర్శకత్వంలో ‘దొంగ దొంగ’ అనే సినిమా ఒకటి వచ్చింది. గుర్తుందా! ఈ సినిమా ప్రారంభంలో కరెన్సీ ముద్రణాలయం నుంచి ముద్రించిన నోట్లను రైలులో తరలిస్తుండగా.. వాటిని దొంగలు ఎత్తుకెళ్తారు
బ్యాంకు అంటే ఓ భరోసా... ఓ నమ్మకం. కడుపుకట్టుకొని సామాన్యుడు దాచుకొన్న డబ్బును కంటికి రెప్పలా కాపాడుతుందన్న ఓ నమ్మకం. బిడ్డ పెండ్లికో, కొడుకు పైచదువుకో, ఆపత్కాల సమయం వచ్చినప్పుడో ఆత్మబంధువులా ఆదుకొంటుందనే
RBI-Rs 500 | ఆర్బీఐ వద్ద రూ.88,032.5 కోట్ల విలువ గల రూ.500 కరెన్సీ నోట్ల సమాచారం లేదని తేలింది. మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు వచ్చిన సమాధానంలో ఈ సంగతి తేలింది.
RBI | రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారితో రాజీ పరిష్కారం చేసుకోవాలని బ్యాంక్లకు రిజర్వ్బ్యాంక్ తాజాగా సూచించిన విధానాన్ని బ్యాంక్ యూనియన్లు దుమ్మెత్తిపోశాయి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతను ద�