రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం ఇవ్వడంతో ప్రజలు, ఖాతాదారులు బ్యాంకుల వద్దకు క్యూ కడుతున్నారు. మంగళవారం చేవెళ్లలోని ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ఖాతాదారులు, ప్రజల రద్దీ