న్యూఢిల్లీ: పేమెంట్ యాప్స్ ద్వారా ప్రసుత్తం జరుపుతున్న లావాదేవీలపై త్వరలో పరిమితులు విధించబోతున్నారు. ఇందుకు సంబంధించి ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూపీఐ డిజిటల్..రిజర్వు బ్యాంక్తో సంప్రదింపులు జరుపుతున్నది.
ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ యాప్లు గూగుల్పే, ఫోన్పే, పేటీఎంలతోపాటు ఇతర యాప్ల ద్వారా రోజువారీగా లక్షల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయి.