మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్ మాట్లాడుతూ బ్యాంకు నుంచి జరిగ�
UPI Payments : ఇవాళ్టి నుంచి యూపీఐ పేమెంట్స్లో వేగం పెరిగింది. కేవలం 15 సెకన్లలోనే లావాదేవీలు పూర్తి అవుతున్నాయి. ఎన్పీసీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని యూపీఐ ఫ్లాట్ఫామ్లు ట్రాన్జాక్షన్ సమయాన
గడిచిన ఏడాది మాసంలో నగర పాలక సంస్థ లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలు కావాలని ఒక మాజీ కార్పొరేటర్ సమాచార హక్కు (స.హ) చట్టం ద్వారా దరఖాస్తు చేయగా, నెల రోజులుగా సమాచారం ఇవ్వకపోగా చివరకు జిరాక్స్ లకు రూ.5వేలు
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో 1,699 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లుగా ఉన్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.
Karnataka | కర్ణాటక ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పేమెంట్ యాప్స్ ద్వారా ప్రసుత్తం జరుపుతున్న లావాదేవీలపై త్వరలో పరిమితులు విధించబోతున్నారు. ఇందుకు సంబంధించి ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూపీఐ డిజిటల్..రిజ�
ఏటీఎంలలో వినియోగదారులకు కార్డు రహిత నగదు ఉపసంహరణల సదుపాయాన్ని కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు గ�
ముంబై, జూన్ 10: కరోనామహమ్మారీ నేపథ్యంలో అన్నీ బ్యాంకులు డిజిటల్ ట్రాన్జాక్షన్స్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ సమయంలో చాలా డిజిటల్ పే మెంట్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటిని వినియోగించే కష్టమర్ల సంఖ్య కూడా రో�
టాటా స్టీల్ బ్లాక్చైన్ లావాదేవీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్.. ప్రముఖ బహుళజాతి ఆర్థిక సంస్థ హెచ్ఎస్బీసీతో కలిసి బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత వాణిజ్య లావాదేవీ నిర్వహించ�
వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �
న్యూఢిల్లీ, మార్చి 31: పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు అందాయని ఆద�
పెద్ద లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకునే వీలున్యూఢిల్లీ, మార్చి 24: ప్రైవేటు రంగంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వస్తు�