టాటా స్టీల్ బ్లాక్చైన్ లావాదేవీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్.. ప్రముఖ బహుళజాతి ఆర్థిక సంస్థ హెచ్ఎస్బీసీతో కలిసి బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత వాణిజ్య లావాదేవీ నిర్వహించ�
వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �
న్యూఢిల్లీ, మార్చి 31: పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు అందాయని ఆద�
పెద్ద లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకునే వీలున్యూఢిల్లీ, మార్చి 24: ప్రైవేటు రంగంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వస్తు�