కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ దుకాణాల ద్వారా భారత్ బ్రాండ్ నిత్యావసర సరుకులను విక్రయించేలా.. చర్యలు తీసుకోనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్
రేషన్ కార్డుకు ఈకేవై సీ తప్పనిసరి చేస్తూ ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కార్డుల్లో సభ్యులు చనిపోవడమో లేదా పెండ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోవడమో జరిగినా, చాలా వరకు పేర్లు కార�
Ration Shops | పౌరసరఫరాల శాఖ నిర్ణయంతో రేషన్ పంపిణీలో గందరగోళం నెలకొన్నది. గతంలో ప్రతినెలా 3 లేదా 5 నుంచి ప్రారంభించి 23 నుంచి 25 వరకు దుకాణాల్లో సరుకులను పంపిణీ చేసేవారు. అవసరాన్ని బట్టి గడువును పొడిగించేవారు. ఈ మార
Kerala CM : కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ అన్నారు.
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేస్తూ.. బినామీ డీలర్లను గుర్తించే పనిలో నిమగ్నమైంది పౌర సరఫరాల శాఖ. ఈ నెల 31 వరకు ఈ ప్రక్రియ చేపట్టి.. బినామీ డీలర్లను ఎరివేయనున్నారు.
రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ గడువులోగా పూర్తయేలా కనిపించడం లేదు. ఇంకా చాలా జిల్లాల్లో కొనసాగుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆహారభద్ర�
మండలంలోని పలు రేషన్ షాపుల్లో సివిల్ సప్లయ్ స్టేట్ టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో కేశంనేనిపల్లి రేషన్ డీలర్ రాకేశ్పై 6ఏ కేసు నమ
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు క సరత్తు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ కలెక్టర్, అదనపు కలెక్టర్, పౌరసరఫరాల అధి
రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం విదితమే. ఆహార భద్రత కార్డులోని సభ్యులందరూ రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ(నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని సూచించింది
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇటీవల సర
రేషన్ షాపుల ఎదుట జనం బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ నెల బియ్యం పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ప్రజలు బియ్యం కోసం రేషన్షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.
సంక్రాంతి పండుగ పూట రేషన్ దుకాణాలకు బియ్యం రాకపోవడంతో ప్రజలకు సరఫరా ఆలస్యం అవుతున్నది. పిండి వంటలకు బియ్యం అవసరం కావడంతో రేషన్కార్డుదారులు చౌక ధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
అధికారుల అండదండలతోనే రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని రేషన్ దుకాణాన్ని సోమవార�