మండలంలోని పలు రేషన్ షాపుల్లో సివిల్ సప్లయ్ స్టేట్ టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో కేశంనేనిపల్లి రేషన్ డీలర్ రాకేశ్పై 6ఏ కేసు నమ
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు క సరత్తు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ కలెక్టర్, అదనపు కలెక్టర్, పౌరసరఫరాల అధి
రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం విదితమే. ఆహార భద్రత కార్డులోని సభ్యులందరూ రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ(నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని సూచించింది
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇటీవల సర
రేషన్ షాపుల ఎదుట జనం బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ నెల బియ్యం పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ప్రజలు బియ్యం కోసం రేషన్షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.
సంక్రాంతి పండుగ పూట రేషన్ దుకాణాలకు బియ్యం రాకపోవడంతో ప్రజలకు సరఫరా ఆలస్యం అవుతున్నది. పిండి వంటలకు బియ్యం అవసరం కావడంతో రేషన్కార్డుదారులు చౌక ధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
అధికారుల అండదండలతోనే రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని రేషన్ దుకాణాన్ని సోమవార�
రేషన్ షాపుల తరహాలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ఏజెన్సీల్లో ఈ -కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)ని అమలు చేస్తున్నది. రెండు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, దీనికి తుది గడువంటూ ఏమీ రాలే�
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం ఐదో విడుత బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. మంచిర్యాల జిల్లాలో 2,84,940 మహిళలు అండగా, ఇప్పటికే 2.14 లక్షల చీరలు చేరుకున్నాయి.
రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత కోసం రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పోస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ నమోదు ప్రక్రియకు శ్రీకారం
పేదలకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్న డీలర్లకు తెలంగాణ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో క్వింటాలు కమీషన్ను రూ.70 నుంచి ర�
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. లబ్ధిదారులకు బుధవారం రేషన్ సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్యలు సఫలం క�
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
పేదల కోసం ఎన్నో సంక్షే మ, అభివృద్ధి పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేష న్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూ డిన బియ్యాన్ని పంపిణీ చ
రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.