రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
పేదల కోసం ఎన్నో సంక్షే మ, అభివృద్ధి పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేష న్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూ డిన బియ్యాన్ని పంపిణీ చ
రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం అందించేంద�
రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసరు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ డీలర్లకు మళ్లీ ఈ-పాస్ (బయోమెట్రిక్ విధానం) అమలు చేయనుంది.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�
కరోనా మహమ్మారి ప్రభావంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చే�
రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ�
జిల్లాలో శనివారం నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. గత నెల వరకు ఒక్కొక్కరికీ 10 కేజీల చొప్పున ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒక్కొక్కరికీ 5 కేజీల చొప్పు న అందించేలా రాష్ట్ర పౌరసరఫర�
ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టీ-వాలెట్ త్వరలో అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో వివిధ సేవలు అందిస్తున్నారు. మరోవైపు నిత్యావసర సరుకులను రేషన్ షాపుల్లో ఈ-పాస్ వి�
బలవర్ధకమైన పోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకూ అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో పౌరసరఫరాల దుకాణాలకు పంపిణీ చేయనుండగా, నేడు ఈ అంశంపై ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు రైస్ మ�
రెండున్నరేండ్లుగా ఉచితంగా బియ్యం ప్రతినెలా 37 లక్షల కుటుంబాలకు భరోసా 4వేల కోట్లతో 18 లక్షల టన్నులు పంపిణీ కరోనా కష్ట సమయంలో పేదలకు అండ వలస కార్మికులకూ బియ్యం ఇచ్చిన రాష్ట్రం ప్రైవేటు టీచర్లకు 3 నెలలు ఉచితంగ