ప్రజాపంపిణీ వ్యవస్థ నిరుపేదలకు అతి చేరువగా ఉండే ప్రభుత్వశాఖ.. దారిద్య్రరేఖకు దిగువన జీవి స్తున్న వారికి రేషన్ డీలర్ల ద్వారా సకాలంలో సరుకులు అందించడం ఈ శాఖ లక్ష్యం.. కానీ దుకా ణాల్లో తలెత్తుతున్న సాంకేత�
నూతన ఈ-పాస్ మిషన్లలో 4జీ సేవలు ఉన్నందున ఇక నుంచి రేషన్ డీలర్లకు లావాదేవీల్లో ఇబ్బందులుండవని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. నూతన ఈ-పాస్ మిషన్ల పంపిణీ, శిక్షణపై వివిధ మండలాల రేషన్ డీలర్లతో ఖమ్మంలోన�
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న 2జీ టెక్నాలజీ సేవలతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నందున 4జీని ఉపయోగిస్తూ రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేయనున్నా�
రేషన్ దుకాణాల్లో మినీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వారికి వేగంగా, సునాయసంగా సిలిండర్లు అందించనున్నారు. నగరంలో మొదటగా ఒక్కో సర్కిల్లో 10 రేషన్ దుకాణాల నుంచి పైలెట్ ప్రాజెక్
లబ్ధిదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ వికారాబాద్ : భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల ఫలాలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం పొందుతున్న ఫలాలు అ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: రేషన్ షాపుల ద్వారా చిన్న ఎల్పీజీ సిలిండర్లను అమ్మాలని భావిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం బుధవారం తెలిపింది. రేషన్ షాపుల ఆదాయం పెంపు చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన చేసినట్టు పేర్కొన
సైదాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మలక్పే�
పెద్దఅంబర్పేట : ప్రభుత్వం నుంచి అందుతున్న నిత్యావసర సరుకులు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని అంగన్వాడీ సెంటర్లు, చౌకధార దుకాణాలను ఫుడ్ కమిషన్ సభ్యులు సందర్శించారు. కేంద్రాల్లో నిత్యావసర స
మునిపల్లి : లారీలో అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యన్ని పక్క సమాచారంతో పట్టుకున్నమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి మహారష్ట్రకు అక్రమంగా �
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తరేషన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీచేయాలని ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసిం�