నగరవ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి సరుకులు అందించేందుకు 15 నిమిషాల సమయం అవసరమవుతున్నది. గంటకు నలుగురైదుగరికంటే ఎక్కువ మందికి సరుకులు అందించలేకపోతున్�
సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా రేషన్ బియ్యం అందించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సరిపడే సన్నబియ్యం ఒకేసారి పంపిణీపై రేషన్ డీలర్లతో శుక్ర�
మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులు ఒకే
ప్రభుత్వం ఈ నెల ఒకటిన ఆర్భాటంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఆదిలాబాద్ జిల్లాలో ఆరురోజులకే తుస్సుమంది. ప్రభుత్వం గోదాం నుంచి బియ్యం సరఫరా చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున
ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ప్రహసనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని స్వయంగా డీలర్లు
MLA Sunitha Lakshma Reddy | పేద ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి . ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయం�
జిల్లాలోని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నార�
ప్రభుత్వం హడావుడిగా చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభాలకే తప్ప ప్రజలకు అందజేయడంలో వెనుకంజ వేసిందని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంప�
ప్రభుత్వం పేదల కడుపు నింపడానికి నెలవారీగా రేషన్ దుకా ణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుం ది. దాన్ని కొందరు తమ లాభసాటి వ్యాపారంగా మార్చుకుం టూ సులువుగా అక్రమర్జనకు పాల్పడుతూ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్ద�
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఉగాది పండుగ రోజు ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకానికి ఆదిలోనే హంసపాదులా మారింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పలు రేషన్షాపులకు సన్నబియ్యం సరఫరా కాలేదు.
Ration shops | దేశ వ్యాప్తంగావున్న పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు.
Collector Vijayendra Boyi | రేషన్ షాపు ప్రతిరోజు తెరచుకుని ఉండాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి రేషన్ డీలర్ మాధవరెడ్డికి సూచించారు. లబ్ధిదార్లకు ప్రభుత్వం నుంచి సరఫరా చెసే సన్నబియాన్ని పంపిణీ చేయాలని ని�