రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. జంట నగరాల్లో 653 రేషన్ షాపులు ఉండగా ఆరు లక్షల 47 వేల మంది కార్డుదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. సరుకులు పంపిణీ తర్వాత మరుసటి నెలలో రేషన్
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో పెద్ద ఎత్తున పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్పల్లి,
రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో చౌకధరల దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఎండ వేడిమిని తాళలేక అవస్థలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించాలని సర్కారు నిర్ణయించగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. సరిప�
ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఇటు రేషన్ డీలర్లకు, అటు లబ్ధిదారులకు ముప్పుతిప్పలు తెచ్చిపెడుతోంది. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లబ్ధిదారు�
వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మూడుల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు అవసరమయ్యే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ చేసిన
నగరవ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి సరుకులు అందించేందుకు 15 నిమిషాల సమయం అవసరమవుతున్నది. గంటకు నలుగురైదుగరికంటే ఎక్కువ మందికి సరుకులు అందించలేకపోతున్�
సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా రేషన్ బియ్యం అందించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సరిపడే సన్నబియ్యం ఒకేసారి పంపిణీపై రేషన్ డీలర్లతో శుక్ర�
మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులు ఒకే
ప్రభుత్వం ఈ నెల ఒకటిన ఆర్భాటంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఆదిలాబాద్ జిల్లాలో ఆరురోజులకే తుస్సుమంది. ప్రభుత్వం గోదాం నుంచి బియ్యం సరఫరా చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున
ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ప్రహసనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని స్వయంగా డీలర్లు