ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.400 కోట్ల ప్రభుత్వ సొమ్ముకు పురుగులు పడుతున్నాయి. డబ్బులకు పురుగులు పట్టడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు, గోదాముల్లో దొడ్డు బియ్యం రూపంల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పలువురి రేషన్ లబ్ధిదారులకు నష్టాన్ని కలిగించింది. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులుంటాయన్న సాకుతూ ఎన్నడూ లేని విధంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు మొదలుపెట్టగా, అంద
ఆర్భాటంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్దుకాణాల్లో మిగిలిపోయిన దొడ్డుబియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో రేషన్ దుకాణాల్లో
రేషన్దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏప్రిల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. మార్చి నెల వరకు పంపిణీ చేయగా మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రేషన
Ration Rice | వెల్దుర్తి మండలంలో మొత్తం 25 రేషన్ దుకాణాలు ఉండగా అన్ని రేషన్ దుకాణాలకు ఎప్పటిలాగే ఒక నెల కోటా బియ్యం మాత్రమే సరఫరా అయ్యాయి. దుకాణాలలో ఉన్న బియ్యం అయిపోగానే రేషన్ డీలర్లు దుకాణాలను మూసివేశారు.
రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. జంట నగరాల్లో 653 రేషన్ షాపులు ఉండగా ఆరు లక్షల 47 వేల మంది కార్డుదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. సరుకులు పంపిణీ తర్వాత మరుసటి నెలలో రేషన్
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో పెద్ద ఎత్తున పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్పల్లి,
రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో చౌకధరల దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఎండ వేడిమిని తాళలేక అవస్థలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించాలని సర్కారు నిర్ణయించగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. సరిప�
ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఇటు రేషన్ డీలర్లకు, అటు లబ్ధిదారులకు ముప్పుతిప్పలు తెచ్చిపెడుతోంది. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లబ్ధిదారు�
వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మూడుల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు అవసరమయ్యే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ చేసిన