దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ తాజా సీజన్ (2024-25) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని సంతరించుకుంది. బీసీసీఐ ఆదేశాల పుణ్యమా అని జాతీయ జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్�
Virat Kohli | రైల్వేస్తో రంజీ మ్యాచ్ కోసం కోహ్లీ వేగంగా సన్నద్ధమవుతున్నాడు. మంగళవారమే అరుణ్ జైట్లీ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. బుధవారం కూడా ఉదయాన్నే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చే
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ రెండో అంచె పోటీలను హైదరాబాద్ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్.. ఇన్నింగ్స్ 43 రన్స్తో హిమాచల్ ప్రదేశ్ను చిత్తు చేసింది.
Ranji Trophy | రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్లో రాజస్థాన్పై విదర్భ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ అద్భుత సెంచరీ, స్పిన్నర్ హర్ష్దూబే బెస్ట్ బౌలింగ్
Ranji Trophy : ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్లో జమ్మూకశ్మీర్ జట్టు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో ఆ జట్టు గెలిచింది. మరో మ్యాచ్లో కర్నాటక చేతిలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది.
టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (119 బంతుల్లో 113 నాటౌట్, 17 ఫోర్లు) వీరోచిత శతకంతో జమ్ము కశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ముంబై భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
రంజీ ట్రోఫీ రెండో అంచె పోటీలలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా గురువారం మొదలైన
Rohit Sharma | రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయి-జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మ్యాచ్ మొదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో మ్యాచ్ను చూసేందుకు చాలామంది అభిమాన�
Virat Kohli | భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ రంజీల్లోకి దిగబోతున్నాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో తొలి మ్యాచ్ను ఆడనున్నాడు. ఈ నెల 30న రైల్వేస్తో జరిగే ఢిల్లీ మ్యాచ్ (Delhi Ma
Virat Kohli | రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్కు ఢిల్లీ 22 మంది సభ్యులతో ప్రాబుల్స్ను ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ పేరు సైతం ఉన్నది. ఈ నెల 23న రాజ్కోట్లో జరుగనున్న ఈ మ్యాచ
సుదీర్ఘ రంజీ ట్రోఫీ చరిత్రలో హర్యానా యువ పేసర్ అన్శుల్ కంబోజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టిన అన్శుల్ ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డుల్
ఏడాది తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.