ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
BCCI | ఇషాన్ గతేడాది డిసెంబర్లో భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడగా శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడాడు. ఈ ఇద్దరూ జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా దేశవాళీలో ఆడాలని బీసీ�
Ishan Kishan | జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాలని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ పదే పదే హెచ్చరించినా.. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినా ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు. రెండు నెలలుగా
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో విజయంతో కెరీర్ను ముగించాడు. బిహార్తో మ్యాచ్ అ�
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో బిహార్తో మ్యాచ్ తనకు చివరిదని తేల్చి చ
Prithvi Shaw: దేశవాళీ క్రికెట్లో టీమిండియా యువ క్రికెటర్, ముంబై కుర్రాడు పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. గతేడాది ఇంగ్లండ్లో కౌంటీలు ఆడేందుకు వెళ్లి ఒక్క మ్యాచ్ ఆడగానే గాయంతో స్వదేశానికి వ�