BCCI : భారత క్రికెట్ బోర్డు శుక్రవారం దేశవాళీ క్రికెట్ (Domestic Cricket) 2024-25 షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో సీజన్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్లో పురుషుల సినీయర్ సెలక్షన్ కమిట�
ముంబై మళ్లీ మెరిసింది. దేశవాళీ క్రికెట్పై మరోమారు తనదైన ముద్రవేస్తూ ముంబై 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ను సగర్వంగా ముద్దాడింది. గత 90 ఏండ్లలో 48వసారి ఫైనల్ చేరిన ముంబై రంజీ కింగ్గా అవతరించింది. ఆఖరి రోజు వర
రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో ముంబైకి విదర్భ దీటుగా బదులిస్తున్నది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విదర్భ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 10/0�
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో 42వ టైటిల్పై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నది.
ముంబై, విదర్భ రంజీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మొదలైన ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రహానే(7), శ్రేయాస్ అయ్యర్(7) విఫలమైన �
రంజీ ట్రోఫీ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ముంబై 42వ రికార్డు టైటిల్పై కన్నేస్తే..సమిష్టి ప్రదర్శనను నమ్ముకున్న వి
ముంబై మరోసారి జూలు విదిల్చింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీని ద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి దూసుకె�
Shardul Thakur | రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా శార్దూల్ ఠాకూర్ తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొట్టాడు. రంజీలలో రాణించడంతో శార్దూల్ జాతీయ జట్టులోకి కమ్బ్యాక్ ఇస్తాడా..? అంట
తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతున్నది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్(105 బంతుల్లో 109, 13ఫోర్లు, 4సిక్స్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు.
విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతున్నది. హిమాన్షు మంత్రి(126) సెంచరీ చేసినా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకే పరిమితమైంది.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీట్రోఫీ చివరి అంకానికి చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన నాలుగు జట్లు నేటి నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.