Ranji trophy : కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు పరుగుల లీడ్తో ఆ జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీస్లో ముంబై ఓడింది. దీంతో విదర్భ ఫైనల్లోకి
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కేరళ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. గుజరాత్తో జరిగిన తొలి సెమీస్లో కేరళకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించింది. దీంతో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించే మార్గం ఈ
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై కష్టాల్లో పడింది. రెండో రోజు ప్రత్యర్థిని 383 పరుగులకు ఆలౌట్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ ఆట ముగిసే సమయ
దేశవాళీల్లో విదర్భ స్టార్ బ్యాటర్ కరణ్నాయర్ పరుగుల వరద దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన కెరీర్లో అద్భుత ఫామ్ కనబరుస్తున్న నాయర్ శనివారం తమిళనాడుతో మొదలైన క్వార్టర్స్ పోరులో నాయర్(180 బంతుల్లో 100 న
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి రంజీ నాకౌట్ సమరానికి తెరలేవనుంది. లీగ్ దశలో అదరగొట్టిన జట్లు కీలకమైన క్వార్టర్స్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ముంబై-హర్యానా, వి
హైదరాబాద్కు చెందిన టీఎన్ఆర్ మోహిత్..దేశవాళీ టోర్నీ రంజీల్లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్లో అరుణాచల్ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన మోహిత్ ఆఫ్స్పిన్ బౌలింగ్కు తోడు బ్యాటింగ్తో జట్టు విజయాల్లో �
ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల
రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిచేందుకు హైదరాబాద్ ఎదుట 220 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో విదర్భ.. 355 పరుగులు చేసి హైదరాబాద్ ఎదుట మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది.
2012 నవంబర్ తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు మారలేదు. గత కొంతకాలంగా అతడిని వేధిస్తున్న ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతను విరాట్ మరోసారి బయటపెట్టుకున్నాడు. ఈ సమస్యను అధ�
విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల క�
పుష్కరకాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) తీవ్ర నిరాశపరిచాడు. రంజీ మ్యాచ్లో రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే ప