దేశవాళీల్లో విదర్భ స్టార్ బ్యాటర్ కరణ్నాయర్ పరుగుల వరద దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన కెరీర్లో అద్భుత ఫామ్ కనబరుస్తున్న నాయర్ శనివారం తమిళనాడుతో మొదలైన క్వార్టర్స్ పోరులో నాయర్(180 బంతుల్లో 100 న
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి రంజీ నాకౌట్ సమరానికి తెరలేవనుంది. లీగ్ దశలో అదరగొట్టిన జట్లు కీలకమైన క్వార్టర్స్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ముంబై-హర్యానా, వి
హైదరాబాద్కు చెందిన టీఎన్ఆర్ మోహిత్..దేశవాళీ టోర్నీ రంజీల్లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్లో అరుణాచల్ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన మోహిత్ ఆఫ్స్పిన్ బౌలింగ్కు తోడు బ్యాటింగ్తో జట్టు విజయాల్లో �
ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల
రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిచేందుకు హైదరాబాద్ ఎదుట 220 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో విదర్భ.. 355 పరుగులు చేసి హైదరాబాద్ ఎదుట మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది.
2012 నవంబర్ తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు మారలేదు. గత కొంతకాలంగా అతడిని వేధిస్తున్న ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతను విరాట్ మరోసారి బయటపెట్టుకున్నాడు. ఈ సమస్యను అధ�
విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల క�
పుష్కరకాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) తీవ్ర నిరాశపరిచాడు. రంజీ మ్యాచ్లో రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే ప
KL Rahul | భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న రాహుల్ నిరాశ పరిచాడు. కర్ణాటక కెప్టెన్ మయాంక�
Virat Kohli | భారత (Indian) స్టార్ బ్యాటర్ (Star batter) విరాట్ కోహ్లీ (Virat Kohli) దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు.
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ తాజా సీజన్ (2024-25) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని సంతరించుకుంది. బీసీసీఐ ఆదేశాల పుణ్యమా అని జాతీయ జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్�
Virat Kohli | రైల్వేస్తో రంజీ మ్యాచ్ కోసం కోహ్లీ వేగంగా సన్నద్ధమవుతున్నాడు. మంగళవారమే అరుణ్ జైట్లీ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. బుధవారం కూడా ఉదయాన్నే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చే
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ రెండో అంచె పోటీలను హైదరాబాద్ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్.. ఇన్నింగ్స్ 43 రన్స్తో హిమాచల్ ప్రదేశ్ను చిత్తు చేసింది.
Ranji Trophy | రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్లో రాజస్థాన్పై విదర్భ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ అద్భుత సెంచరీ, స్పిన్నర్ హర్ష్దూబే బెస్ట్ బౌలింగ్