దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీట్రోఫీ చివరి అంకానికి చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన నాలుగు జట్లు నేటి నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసి అనంతరం.. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
BCCI | ఇషాన్ గతేడాది డిసెంబర్లో భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడగా శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడాడు. ఈ ఇద్దరూ జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా దేశవాళీలో ఆడాలని బీసీ�
Ishan Kishan | జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాలని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ పదే పదే హెచ్చరించినా.. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినా ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు. రెండు నెలలుగా
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో విజయంతో కెరీర్ను ముగించాడు. బిహార్తో మ్యాచ్ అ�
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో బిహార్తో మ్యాచ్ తనకు చివరిదని తేల్చి చ
Prithvi Shaw: దేశవాళీ క్రికెట్లో టీమిండియా యువ క్రికెటర్, ముంబై కుర్రాడు పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. గతేడాది ఇంగ్లండ్లో కౌంటీలు ఆడేందుకు వెళ్లి ఒక్క మ్యాచ్ ఆడగానే గాయంతో స్వదేశానికి వ�