బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు. 12 ఏండ్ల ప్రాయంలోనే దేశవాళీ రంజీ టోర్నీలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. శుక్రవారం ముంబైతో మొదలైన మ్యాచ్లో తన సొంత రాష్ట్రం బీహార్ త
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తాజా సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ప్లేయర్లు అజింక్య�
రానున్న దేశవాళీ సీజన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు యువ క్రికెటర్ తిలక్వర్మ నాయకత్వం వహించబోతున్నాడు. నాగాలాండ్, మేఘాలయతో జరిగే తొలి రెండు మ్యాచ్ల్లో తిలక్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగను�
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి(West Bengal Sports Minister) మనోజ్ తివారీ(Manoj Tiwary) రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (Cricket Association Of Bengal) పెద్దల అభ్యర్థన మేరకు అతను ఐదు రోజుల్లోన�
వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఎంపికపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఈ టూర్కు ఎంపిక చేయకపోవడంపై జరుగుతున్న చర్చ ఇప్పట్లో మ�
First Class Cricket : ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో దేశవాళీ క్రికెట్(Domestic Cricket)కు లైన్ క్లియర్ అయింది. దాంతో, 2023-24 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్ర
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే దేశవాళీ సీజన్ షెడ్యూల్ను ప్రకటించింది. 2023-24 దేశవాళీ సీజన్ జూన్ 28న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్తో షురూకానున్నది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మొ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ - 2023 టైటిల్ను రెండోసారి సౌరాష్ట్ర సొంతం చేసుకుంది. బెంగాల్ తో ఆదివారం ముగిసిన ఫైనల్లో ఉనాద్కత్ కెప్టెన్సీలోని సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయం దిశగా సాగుతున్నది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు చేయగా.. అనంతరం సౌరాష్ట్ర 404 రన్స్ కొట్టింది.
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర, బెంగాల్ ఫైనల్కు దూసుకెళ్లాయి. కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులు చేయగా.. స�