డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి యాచారం, జూన్12: మండలంలోని మేడిపల్లి గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శని వారం గ్రామంలో కరోనా పరీక్షల స్పెషల్ క్యాంపును నిర్వ హించారు. ప్రభుత్వ ఉన్న
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సునంద చేవెళ్ల టౌన్, జూన్ 10 : ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర గార్డెలో నర్సరీల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక�
షాద్నగర్టౌన్ జూన్ 10 : వాన కాలం నేపథ్యంలో క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లోనే వ్యవసాయ విస్తరణ అధికారులు విధులు నిర్వహిస్తారని మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్ గురువారం తెలిపారు. ఇందులో భాగం�
నవవధువు| రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్నది. గౌతమి (21) అనే యువతికి 14 రోజుల క్రితం మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది.
తుర్కయాంజాల్, జూన్ 9 : మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చైర్ పర్సన్ అనురాధరాంరెడ్డి అన్నారు. ఇంజాపూర్ 14వ వార్డులో రూ.11 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, తాజాగా చేపట్టిన
మందులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలి గుర్తింపు పొందిన డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయాలి తాండూరు సీఐ జలెందర్రెడ్డి తాండూరు రూరల్, జూన్ 8 : గుర్తింపు పొందిన ఫర్టిలైజర్స్ దుకాణాదారుల వద్ద ఎరువులు, ప�
గ్రామపంచాయతీల్లో ఈ నెల 11 వరకు ప్రత్యేక డ్రైవ్ రంగారెడ్డి, జూన్ 7,(నమస్తే తెలంగాణ) : వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 11 వరకు గ్రామపంచాయతీల్లో ప్రత్యేక డ్
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య | తెల్లవారితే పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామంలో శ్రీకాంత్�
యాదాద్రి, జూన్2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. బుధవారం యాదగిరి గుట్ట పట్టణంలోని ఆయా ప్రభుత్వ కార్యాయాలు, వివిధ పార్టీ కార్యాలయాలు, అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం
క్రైం న్యూస్ | జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూర్ సమీపంలో నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న గోదాంపై భువనగిరి ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు.
ఎన్ఏక్యూఎస్ ర్యాంకింగ్లో రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా హాస్పిటల్స్ కొండాపూర్, మే 30 : రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో రంగారెడ్డి జిల్లా దవాఖాన మేటిగా నిలిచింది. హెల్త�
యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జ�