నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
జిల్లావ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పోరాట యోధులను కొనియాడిన నేతలు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ | మంచాల మండలం చిత్తాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసాగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి
భారీ అగ్నిప్రమాదం | జిల్లాలోని నందిగామ ఫ్లైవుడ్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యా్క్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్ కావడంతో
పోయిన ఫోన్ల ఆచూకీని గుర్తిస్తున్న ఐటీ సెల్ ఇప్పటి వరకు 535 ఫోన్ల రికవరీ సిటీబ్యూరో, జులై 21 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ పోయిందా.. ఇక నో టెన్షన్. పోయిన ఫోన్లను ఐఎంఈఐ నంబర్ సాయంతో పోలీసులు రికవరీ చేస్తున్నారు
74 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం.. భాగస్వాములవుతున్న ప్రజలు, నేతలు ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ ముగిసిన పది రోజుల ‘పల్లె, పట్టణ ప్రగతి’ అందంగా ముస్తాబైన గ్రామాలు, మున్సిపాలిటీలు అటవీ సంపదను పెంచేందుకు ప్ర�