జిల్లా దవాఖానలో 120 బెడ్లు ఏర్పాటుబ్లాక్ఫంగస్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలుఇప్పటివరకు రూ.19.30 కోట్ల విలువైన ధాన్యం సేకరణరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి, మే 26, (నమస్తే తెలంగాణ): జ�
కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్యఆరోగ్య సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ గన్స్ పంపిణీ కొత్తూరు, మే 26 : రెండో విడుత ఫీవర్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆర�
షాబాద్, మే 26 : వయో వృద్ధులు, దివ్యాంగులు కొవిడ్ టీకా నమోదు చేసుకోవడానికి, సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్పోస్టర్ను బుధవారం రంగారెడ్డ�
నమోదైన కేసులన్నీ ప్రైవేట్ దవాఖానల్లోనేఅప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖభయాందోళన వద్దని ప్రజలకు సూచన రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో బ్లాక్ఫంగస్ వ్యాధి కలకలం రేపుతున్నది. జిల్�
నాసిరకం పత్తి విత్తనాలను అరికట్టేందుకు చర్యలు రెండు టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు సభ్యులుగా వ్యవసాయ, పోలీస్, విత్తన ధ్రువీకరణ అధికారులు జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు సన్నద్ధం నిషేధించిన
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండిసమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, మే 22: నెలరోజుల పాటు నియోజకవర్గంలో మిషన్భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా�
రెండో విడుతలో కేవలం 404 మందికి ఫీవర్ లక్షణాలు..మొదటి విడుతలో 8523 మందికి..రంగారెడ్డి జిల్లాలో జ్వర సర్వే పూర్తి రంగారెడ్డి, మే 20, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొవిడ్ లక్షణాలున్న వారి లెక్కతేలింది. అయితే జిల్లావ్�
ఏడో రోజు ప్రశాంతంగా లాక్డౌన్ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లాక్డౌన్ షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఆమనగల్లు ని యోజకవర్గాలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10గంటల �
ఆదర్శంగా నిలుస్తున్న కర్ణంగూడ గ్రామం ఇబ్రహీంపట్నం రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఉన్న త ఆశయంతో ప్రవేశపెట్టిన హరి తహారం కార్యక్రమం ఇబ్ర హీం పట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామం అగ్రస్థా నంలో నిలుస్తున్నది. ప్
వీధులన్నీ రసాయనాలతో పిచికారీఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఆమనగల్లు, మే 18 : ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయ తీలో ముమ్మరంగా పారిశుధ్య నివారణ చర్యలు కొన సాగుతున్నాయి. ఆమనగల్లు బ్లాక్ మండల్లోని వివిధ పంచాయతీల్లో
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుబాటులో సరిపడా రెమ్డెసివిర్లు, ఆక్సిజన్ బెడ్లు కొండాపూర్లోని జిల్లా దవాఖాన, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఇంజక్షన్ల నిల్వ అవసరాన్ని బట్టి జిల్లాలో
అనుమతి లేకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎలా చేస్తారురంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి షాద్నగర్, మే15: కొవిడ్కు వైద్యం అందిస్తున్న ప్రైవేటు దవాఖానల్లో వసతులు సరిగ్గా లేవని, పరి