74 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం.. భాగస్వాములవుతున్న ప్రజలు, నేతలు ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ ముగిసిన పది రోజుల ‘పల్లె, పట్టణ ప్రగతి’ అందంగా ముస్తాబైన గ్రామాలు, మున్సిపాలిటీలు అటవీ సంపదను పెంచేందుకు ప్ర�
ఈ నెల 25న మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభంషాబాద్, జూన్ 19 : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కలిశారు. శనివారం నగరంలో మంత్రితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా
ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది 70లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ప్రతి మండలంలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించాలి పట్టణాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చ�
రంగారెడ్డి : ఎద్దు ఏడిసిన ఎవుసం… రైతు ఎడిసిన రాజ్యం ఎప్పుడూ సంతోషంగా ఉండవంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి రైతు కోవ అభిమాన్ తన కాడెద్దు చనిపోవడంతో తన కుమారుడు సాయినాథ్ను మరో ఎద్దుకు జతగ�
రంగారెడ్డి, జూన్ 14, (నమస్తే తెలంగాణ) : గత రెండేండ్లుగా అవసరానికి మించి వరి పంట సాగు కావడంతో ఈ ఏడాది వరి పంట సాగును చాలా వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పం�
ప్రారంభమైన గుంతలు తీసే కార్యక్రమం మండలంలో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 12 : ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హరితహారం పథకం ఏడేండ్ల కిం�
డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి యాచారం, జూన్12: మండలంలోని మేడిపల్లి గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శని వారం గ్రామంలో కరోనా పరీక్షల స్పెషల్ క్యాంపును నిర్వ హించారు. ప్రభుత్వ ఉన్న