ఈ నెల 25న మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభంషాబాద్, జూన్ 19 : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కలిశారు. శనివారం నగరంలో మంత్రితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా
ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది 70లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ప్రతి మండలంలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించాలి పట్టణాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చ�
రంగారెడ్డి : ఎద్దు ఏడిసిన ఎవుసం… రైతు ఎడిసిన రాజ్యం ఎప్పుడూ సంతోషంగా ఉండవంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి రైతు కోవ అభిమాన్ తన కాడెద్దు చనిపోవడంతో తన కుమారుడు సాయినాథ్ను మరో ఎద్దుకు జతగ�
రంగారెడ్డి, జూన్ 14, (నమస్తే తెలంగాణ) : గత రెండేండ్లుగా అవసరానికి మించి వరి పంట సాగు కావడంతో ఈ ఏడాది వరి పంట సాగును చాలా వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పం�
ప్రారంభమైన గుంతలు తీసే కార్యక్రమం మండలంలో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 12 : ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హరితహారం పథకం ఏడేండ్ల కిం�
డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి యాచారం, జూన్12: మండలంలోని మేడిపల్లి గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శని వారం గ్రామంలో కరోనా పరీక్షల స్పెషల్ క్యాంపును నిర్వ హించారు. ప్రభుత్వ ఉన్న
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సునంద చేవెళ్ల టౌన్, జూన్ 10 : ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర గార్డెలో నర్సరీల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక�
షాద్నగర్టౌన్ జూన్ 10 : వాన కాలం నేపథ్యంలో క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లోనే వ్యవసాయ విస్తరణ అధికారులు విధులు నిర్వహిస్తారని మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్ గురువారం తెలిపారు. ఇందులో భాగం�
నవవధువు| రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్నది. గౌతమి (21) అనే యువతికి 14 రోజుల క్రితం మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది.
తుర్కయాంజాల్, జూన్ 9 : మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చైర్ పర్సన్ అనురాధరాంరెడ్డి అన్నారు. ఇంజాపూర్ 14వ వార్డులో రూ.11 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, తాజాగా చేపట్టిన