మహేశ్వరంలోని దవాఖాన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండిప్రజా శ్రేయస్సు కోసమే లాక్డౌన్ఇబ్బందులు పడకూడదని నాలుగు గంటల సడలింపుకరోనా పాజిటివ్ వచ్చిన వారు భయాందోళనకు గురికావొద్దుసర్కారు దవాఖానల్లోమెర�
రంగారెడ్డి జిల్లాలో రోజుకు49 వేల మంది కూలీలు హాజరుఈ ఏడాది లక్ష్యం 80 లక్షల పని దినాలుఇప్పటి వరకు 28 లక్షల పని రోజులు పూర్తికూలీలకు మాస్క్ తప్పనిసరి45 ఏండ్లు దాటిన వారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్జిల్లావ�
ఇబ్రహీంపట్నం, మే 10 : కరోనా విపత్కర పరిస్థితుల్లో అంగన్వాడీ, ఆశ వర్కర్లది కీలకపాత్ర అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో, ఆయాలు, టీచర్లుగా ఎంపికైన వార
బొంరాస్పేట, మే 10 : కొవిడ్ నివారణకు టీకా పంపిణీ కార్యక్రమం మండలంలో చురుకుగా కొనసాగుతున్నది. మొదటి డోసు తీసుకున్న 45 ఏళ్లు పైబడిన వారికి రెండవ డోసు టీకాను వేస్తున్నారు. సోమవారం మండల కేంద్రం లోని పీహెచ్సీల�
పుట్టిన రోజు పురస్కరించుకుని ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ సర్కారు దవాఖానకు రూ.లక్ష ఆర్థిక సాయం షాద్నగర్, మే10 : కరోనా బాధితులను ఆదుకునేందుకు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అండగా నిలిచారు. తనవ�
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలుఈ నెల 15 నుంచి తాండూరులో..తీర్మానాలు చేస్తున్న గ్రామ పంచాయతీలువ్యాపారస్తులు, గ్రామస్తుల మద్దతుమధ్యాహ్నం నుంచి దుకాణాల మూసివేత తాండూరు, మే 9: నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కే�
ఇబ్రహీంపట్నం, మే 9 : ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం 3గంటల నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. మండలంలోని ఉప్పరిగూడ గ్రామం లో సర్పంచ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా న�
బాచారం, బండరావిరాల, గౌరెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అబ్దుల్లాపూర్మెట్, మే 9 : దళారీలను నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయి�
అభివృద్ధి బాటలో న్యాలటపల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుపచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యంగ్రామంలో పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ చేవెళ్లటౌన్, మే 9 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్�
పల్లె ప్రగతి పనులు పూర్తిఅందుబాటులోకి వైకుంఠధామం, కంపోస్ట్యార్డుహరితహారం నర్సరీ, ప్రకృతివనంలో మొక్కల పెంపకంమిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరురూ.కోటితో గ్రామానికి బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ�
వ్యాపార రంగంలోకి ఎస్హెచ్జీ సభ్యులువిలేజ్ ఎంటర్ప్రైజెస్ పేరిట నూతన కార్యక్రమంమహిళలకు జీవనోపాధి కల్పించడమే సర్కారు లక్ష్యంఉత్పత్తులు, సేవలు, ట్రేడింగ్లో 181 రకాల వ్యాపారాలుజిల్లాలో పొదుపు సంఘాల స�
నేడు మదర్స్డేఅమ్మలుగా ఆప్యాయత పంచుతూ, ప్రజాప్రతినిధులుగా పాలన చక్కబెడుతున్న వైనంఅధికారుల్లోనూ అనేకమంది .. అమ్మ గురించి,అమ్మ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు మరో సందర్భం మాతృ దినోత్సవం.. తల్లి,తండ్రి, గ
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిజల్పల్లిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ షాబాద్, మే 8: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపాల�