మందులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలి గుర్తింపు పొందిన డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయాలి తాండూరు సీఐ జలెందర్రెడ్డి తాండూరు రూరల్, జూన్ 8 : గుర్తింపు పొందిన ఫర్టిలైజర్స్ దుకాణాదారుల వద్ద ఎరువులు, ప�
గ్రామపంచాయతీల్లో ఈ నెల 11 వరకు ప్రత్యేక డ్రైవ్ రంగారెడ్డి, జూన్ 7,(నమస్తే తెలంగాణ) : వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 11 వరకు గ్రామపంచాయతీల్లో ప్రత్యేక డ్
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య | తెల్లవారితే పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామంలో శ్రీకాంత్�
యాదాద్రి, జూన్2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. బుధవారం యాదగిరి గుట్ట పట్టణంలోని ఆయా ప్రభుత్వ కార్యాయాలు, వివిధ పార్టీ కార్యాలయాలు, అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం
క్రైం న్యూస్ | జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూర్ సమీపంలో నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న గోదాంపై భువనగిరి ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు.
ఎన్ఏక్యూఎస్ ర్యాంకింగ్లో రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా హాస్పిటల్స్ కొండాపూర్, మే 30 : రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో రంగారెడ్డి జిల్లా దవాఖాన మేటిగా నిలిచింది. హెల్త�
యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జ�
జిల్లా దవాఖానలో 120 బెడ్లు ఏర్పాటుబ్లాక్ఫంగస్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలుఇప్పటివరకు రూ.19.30 కోట్ల విలువైన ధాన్యం సేకరణరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి, మే 26, (నమస్తే తెలంగాణ): జ�
కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్యఆరోగ్య సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ గన్స్ పంపిణీ కొత్తూరు, మే 26 : రెండో విడుత ఫీవర్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆర�
షాబాద్, మే 26 : వయో వృద్ధులు, దివ్యాంగులు కొవిడ్ టీకా నమోదు చేసుకోవడానికి, సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్పోస్టర్ను బుధవారం రంగారెడ్డ�
నమోదైన కేసులన్నీ ప్రైవేట్ దవాఖానల్లోనేఅప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖభయాందోళన వద్దని ప్రజలకు సూచన రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో బ్లాక్ఫంగస్ వ్యాధి కలకలం రేపుతున్నది. జిల్�
నాసిరకం పత్తి విత్తనాలను అరికట్టేందుకు చర్యలు రెండు టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు సభ్యులుగా వ్యవసాయ, పోలీస్, విత్తన ధ్రువీకరణ అధికారులు జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు సన్నద్ధం నిషేధించిన
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండిసమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, మే 22: నెలరోజుల పాటు నియోజకవర్గంలో మిషన్భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా�