ఎన్ఏక్యూఎస్ ర్యాంకింగ్లో రెండు, మూడు స్థానాల్లో జనగామ, జగిత్యాల జిల్లా హాస్పిటల్స్ కొండాపూర్, మే 30 : రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాల్లో రంగారెడ్డి జిల్లా దవాఖాన మేటిగా నిలిచింది. హెల్త�
యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జ�
జిల్లా దవాఖానలో 120 బెడ్లు ఏర్పాటుబ్లాక్ఫంగస్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలుఇప్పటివరకు రూ.19.30 కోట్ల విలువైన ధాన్యం సేకరణరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి, మే 26, (నమస్తే తెలంగాణ): జ�
కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్యఆరోగ్య సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ గన్స్ పంపిణీ కొత్తూరు, మే 26 : రెండో విడుత ఫీవర్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆర�
షాబాద్, మే 26 : వయో వృద్ధులు, దివ్యాంగులు కొవిడ్ టీకా నమోదు చేసుకోవడానికి, సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్పోస్టర్ను బుధవారం రంగారెడ్డ�
నమోదైన కేసులన్నీ ప్రైవేట్ దవాఖానల్లోనేఅప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖభయాందోళన వద్దని ప్రజలకు సూచన రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో బ్లాక్ఫంగస్ వ్యాధి కలకలం రేపుతున్నది. జిల్�
నాసిరకం పత్తి విత్తనాలను అరికట్టేందుకు చర్యలు రెండు టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు సభ్యులుగా వ్యవసాయ, పోలీస్, విత్తన ధ్రువీకరణ అధికారులు జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు సన్నద్ధం నిషేధించిన
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండిసమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, మే 22: నెలరోజుల పాటు నియోజకవర్గంలో మిషన్భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా�
రెండో విడుతలో కేవలం 404 మందికి ఫీవర్ లక్షణాలు..మొదటి విడుతలో 8523 మందికి..రంగారెడ్డి జిల్లాలో జ్వర సర్వే పూర్తి రంగారెడ్డి, మే 20, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొవిడ్ లక్షణాలున్న వారి లెక్కతేలింది. అయితే జిల్లావ్�
ఏడో రోజు ప్రశాంతంగా లాక్డౌన్ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లాక్డౌన్ షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఆమనగల్లు ని యోజకవర్గాలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10గంటల �
ఆదర్శంగా నిలుస్తున్న కర్ణంగూడ గ్రామం ఇబ్రహీంపట్నం రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఉన్న త ఆశయంతో ప్రవేశపెట్టిన హరి తహారం కార్యక్రమం ఇబ్ర హీం పట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామం అగ్రస్థా నంలో నిలుస్తున్నది. ప్
వీధులన్నీ రసాయనాలతో పిచికారీఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఆమనగల్లు, మే 18 : ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయ తీలో ముమ్మరంగా పారిశుధ్య నివారణ చర్యలు కొన సాగుతున్నాయి. ఆమనగల్లు బ్లాక్ మండల్లోని వివిధ పంచాయతీల్లో