అబ్దుల్లాపూర్మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి | అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టగా.. దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
సత్ఫలితాలిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వే.. ఉచిత కరోనా కిట్ల పంపిణీ ప్రతి ఇంటికి వెళ్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్న వైద్యాధికారులు అన్ని దవాఖానాల్లో ముందస్తు కరోనా పరీక్షలు మహమ్మారిని తరిమేసేందుకు ప్రభ�
కొవిడ్ రోగుల కోసం ఓ యాప్.. రూపొందించిన నలుగురు హైదరాబాదీలు డిజిటల్ ప్ల్లాట్ ఫాంపై వైద్యం,ఆక్సిజన్, మందుల వివరాలుప్రారంభించిన 20 రోజుల్లోనే 3.30 లక్షల మందికి చేరువ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): కొవిడ్
కరోనా కట్టడికి ఇంటింటా జ్వర సర్వే.. క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరీక్షలు పాజిటివ్ వస్తే హోం ఐసోలేషన్ కిట్స్ అందజేత ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, మే 7: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం క్షేత�
యాచారం, మే7: ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం ఎంతగానో కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ మండల నాయకుడు ఖాజు మహ్మద్ అన్నారు. రంజాన్ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన కానుకలను శుక్రవారం
నేటినుంచి పట్నంలో మినీ లాక్డౌన్ షాబాద్, మాడ్గులలో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6గంటల వరకు.. ఇబ్రహీంపట్నం, మే7: ఇబ్రహీంపట్నంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి మినీ లాక్డౌన్ విధించాలని మున్స�
యాచారం, మే4: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని సహకార సంఘం డైరెక్టర్ మద్దెల శశికళ అన్నారు. గ్రామానికి చెందిన కట్టెల బాలయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కిం
ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలకు పెరుగుతున్న డిమాండ్ నర్సరీల్లో జోరుగా అమ్మకాలు అందుబాటులో అనేక రకాల మొక్కలు సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): సాధారణంగా పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువే. దీంతో స్వచ్ఛమైన �
సహజ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కరోనా వేళ కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి వినియోగదారుల అభిరుచి మేరకు ఇప్పటికే వెలిసిన పలు స్టోర్లు.. సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి అనేక గుణపాఠాలు నేర�
రంగారెడ్డి జిల్లాలో మరిన్ని వ్యాక్సిన్ కేంద్రాలు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు ప్రస్తుతం 49 ప్రభుత్వ దవాఖానల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ మరో 10 కేంద్రాలు పెంచే అవకాశం రిజిస్ట�
కొత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార పార్టీ అభివృద్ధి వైపు నిలిచిన ప్రజానీకం 12లో 7 వార్డులు టీఆర్ఎస్.. 5 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు రౌండ్ రౌండ్కు ఉత్కంఠగా కౌంటింగ్ ఒక్కవార్డులోనూ పోటీన�
మాడ్గుల, మే 3 : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు
ఇబ్రహీంపట్నం రూరల్, మే 3 : నియోజకవర్గంలో ప్రతిరోజు వందకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఎలాంటి లక్షణాలు లేకుండా ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకుతున్నది. జనసంచారం ప్ర