కొత్తూరు, మే 3 : ‘ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే… సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గులాబీ పార్టీకి తిరుగులేదు..’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం �
షాబాద్, మే 3 : హై స్కూల్ విద్యార్థులకు గ్రంథాలయ సేవలు అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్
కడ్తాల్, ఏప్రిల్ 26 : కరోనా వైరస్ అరికట్టేందుకు కలిసికట్టుగా పోరాడుదామని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని ప�
మాడ్గుల, ఏప్రిల్ 26 : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామంలో సోమవారం కనకాల చెరువు వద్ద చేపల క్రయవిక్రయాలతో సందడి నెలకొంది. జిల్లా మత్స్యశాఖ అధికారులు చెరువులో గతేడాది జూన్లో మూడు రకాల 4లక�
రంగారెడ్డి, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో బలంగా తయారైంది. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రంగారెడ్
వారం రోజుల్లో ఏర్పాటు చేయాలి వ్యాక్సిన్ సెంటర్లు, పరీక్షల కేంద్రాలు వేర్వేరుగా ఉండేలా చూడాలి దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అధికారులకు మంత్రి సబితారెడ్డి ఆదేశం రంగారెడ�
గులాబీ పార్టీ గెలిస్తేనే పేదలకు మేలు టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దు ఓటర్లకు మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి కొత్తూరు మున్సిపాలిటీని గెలిపించి స�
ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న మహిళా కూలీలను ఢీకొట్టింది.
త్వరలోనే గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు 31కి.మీ మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రూ.వెయ్యి కోట్లు కేటాయింపు రెండేండ్లలోనే పరుగులు పెట్టించేందుకు అధికార
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. దానికోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. మెట్రో రెండో
మాడ్గుల, ఏప్రిల్ 19 : కరోనా మహమ్మారి దరిచేరకుండా కూలీలందరూ మాస్కు ధరించి ఉపాధి పనులకు రావాలని ఎంపీడీవో ఫారుఖ్హుస్సేన్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. కొలతల ప్రకారం పన�
మొయినాబాద్, ఏప్రిల్ 19 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని సర్పంచ్ గడ్డం లావణ్య అన్నారు. వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా సోమ�
జిల్లావ్యాప్తంగా 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మే మొదటి వారంలో ప్రారంభం టోకెన్ల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలి రెండ్రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇ