నేటినుంచి పట్నంలో మినీ లాక్డౌన్ షాబాద్, మాడ్గులలో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6గంటల వరకు.. ఇబ్రహీంపట్నం, మే7: ఇబ్రహీంపట్నంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి మినీ లాక్డౌన్ విధించాలని మున్స�
యాచారం, మే4: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని సహకార సంఘం డైరెక్టర్ మద్దెల శశికళ అన్నారు. గ్రామానికి చెందిన కట్టెల బాలయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కిం
ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలకు పెరుగుతున్న డిమాండ్ నర్సరీల్లో జోరుగా అమ్మకాలు అందుబాటులో అనేక రకాల మొక్కలు సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): సాధారణంగా పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువే. దీంతో స్వచ్ఛమైన �
సహజ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కరోనా వేళ కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి వినియోగదారుల అభిరుచి మేరకు ఇప్పటికే వెలిసిన పలు స్టోర్లు.. సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి అనేక గుణపాఠాలు నేర�
రంగారెడ్డి జిల్లాలో మరిన్ని వ్యాక్సిన్ కేంద్రాలు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు ప్రస్తుతం 49 ప్రభుత్వ దవాఖానల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ మరో 10 కేంద్రాలు పెంచే అవకాశం రిజిస్ట�
కొత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార పార్టీ అభివృద్ధి వైపు నిలిచిన ప్రజానీకం 12లో 7 వార్డులు టీఆర్ఎస్.. 5 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు రౌండ్ రౌండ్కు ఉత్కంఠగా కౌంటింగ్ ఒక్కవార్డులోనూ పోటీన�
మాడ్గుల, మే 3 : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు
ఇబ్రహీంపట్నం రూరల్, మే 3 : నియోజకవర్గంలో ప్రతిరోజు వందకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఎలాంటి లక్షణాలు లేకుండా ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకుతున్నది. జనసంచారం ప్ర
కొత్తూరు, మే 3 : ‘ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే… సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గులాబీ పార్టీకి తిరుగులేదు..’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం �
షాబాద్, మే 3 : హై స్కూల్ విద్యార్థులకు గ్రంథాలయ సేవలు అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్
కడ్తాల్, ఏప్రిల్ 26 : కరోనా వైరస్ అరికట్టేందుకు కలిసికట్టుగా పోరాడుదామని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని ప�
మాడ్గుల, ఏప్రిల్ 26 : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామంలో సోమవారం కనకాల చెరువు వద్ద చేపల క్రయవిక్రయాలతో సందడి నెలకొంది. జిల్లా మత్స్యశాఖ అధికారులు చెరువులో గతేడాది జూన్లో మూడు రకాల 4లక�
రంగారెడ్డి, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో బలంగా తయారైంది. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రంగారెడ్
వారం రోజుల్లో ఏర్పాటు చేయాలి వ్యాక్సిన్ సెంటర్లు, పరీక్షల కేంద్రాలు వేర్వేరుగా ఉండేలా చూడాలి దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అధికారులకు మంత్రి సబితారెడ్డి ఆదేశం రంగారెడ�