పూర్తి పారదర్శకంగా ఎంపిక లాటరీ పద్ధతిలో ఇండ్ల కేటాయింపు జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల దరఖాస్తులు సొంత స్థలం ఉంటే డబ్బులిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం జిల్లాలో పూర్తైన 2221 డబుల్ బెడ్రూం ఇండ్లు రంగారెడ్డి, ఏప�
మున్సిపాలిటీలో జెండా ఎగురవేస్తాం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు కొత్తూరు, ఏప్రిల్ 7: కొత్తూరు మున్సిపాలిట�
షాబాద్, ఏప్రిల్ 7: మున్సిపాలిటీల్లో ఏర్పడ్డ ఖాళీలకు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారతి తెలిపారు. బుధవారం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల
రంగారెడ్డి, ఏప్రిల్ 7,(నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో వరద ముంపు సమస్యను పరిష్కరించేందుకుగాను రూ.348 కోట్ల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు
మల్టీలెవల్ షేడ్ నెట్లో కూరగాయల సాగు వేసవిలోనూ అధిక దిగుబడులు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని లాభాల పంట ఇలా పండించాలి..మల్టీలెవల్ షేడ్ నెట్లో సాగు చేస్తే.. ఇతర కాలాల్లో వచ్చే పంట దిగుబడులు వేసవిలోనూ వస్�
ఆమనగల్లు, ఏప్రిల్7: కరోనా రెండవ దశ విస్తరించకుండా ప్రభు త్వ సూచనల ప్రకారం మండలంలో కరోనా నిబంధనలను కఠి నతరం చేయాలని మండల కరోనా సమన్వయ కమిటీ సమా వేశంలో అధికారులు తీర్మానం చేశారు. బుధవారం మండ లంలోని తాసీల్ద�
మొయినాబాద్, ఏప్రిల్7: పిల్లల ఉజ్వల భవిష్యత్కు అక్షరమే ఆయుధమని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. దేశ రక్షణలో అమరులైన వీరజవానుల జ్ఞాప�
రంగారెడ్డి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు సం బంధించి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం లో కూడా పని దినా
ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 5 : కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవుల్లో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడంతో వారి అభిరుచి మ
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్రామ్ జయంతిని సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు సమీపంలోని జగ్జీవన్రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి క�
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సోమవారం చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహా �
ఆమనగల్లు, ఏప్రిల్2: పల్లెలు.. దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి మాటలు నిజం చేస్తూ.. పంచాయతీలకు ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో జరిగే పనులన్నీ పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు చేపట్టేల�