మొయినాబాద్, ఏప్రిల్7: పిల్లల ఉజ్వల భవిష్యత్కు అక్షరమే ఆయుధమని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. దేశ రక్షణలో అమరులైన వీరజవానుల జ్ఞాప�
రంగారెడ్డి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు సం బంధించి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం లో కూడా పని దినా
ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 5 : కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవుల్లో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడంతో వారి అభిరుచి మ
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్రామ్ జయంతిని సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు సమీపంలోని జగ్జీవన్రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి క�
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సోమవారం చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహా �
ఆమనగల్లు, ఏప్రిల్2: పల్లెలు.. దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి మాటలు నిజం చేస్తూ.. పంచాయతీలకు ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో జరిగే పనులన్నీ పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు చేపట్టేల�
రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా రాబడి రంగారెడ్డి జిల్లాల్లో 2020-21లోరూ.1571 కోట్ల రెవెన్యూ జిల్లావ్యాప్తంగా 1,69,125 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.453.78 కోట్ల రాబడి రంగారెడ్డి, ఏప్రిల�
పూడూరు , ఏప్రిల్ 2 : మండలంలోని కంకల్ గ్రామంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయం చుట్టూ పక్కల శిలా సంపదలు దర్శనమిస్తున్నవి. ఈ శిలలు 7వ శతాబ్దానికి చెందినవై ఉండవచ్చని పలువురు మేధావులు, విద్యావంతులు పేర్కొంటున
కొత్తూరు, ఏప్రిల్ 2 : రోడ్డు నిర్మాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చెక్పోస్టు నుంచి నందిగామ మండలం చేగూర్ వ�
సిటీబ్యూరో, ఏప్రిల్2 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సెకండ్వేవ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికుల భద్రతకు కొవిడ్-19 నిబంధనలు అమలు చేస్తున్నామని ఎల్అండ్టీ మెట్రో అధికారులు గురువారం ప్రక�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.96.10 కోట్ల పన్ను వసూలు గతేడాది కంటే 5 శాతం అధికం.. అత్యధికంగా శంషాబాద్, షాద్నగర్ మున్సిపాలిటీల్లో.. గ్రామ పంచాయతీల్లో 91 శాతం పన్ను రాబడి రూ.22.86కోట్లకు రూ.20.38కోట్లు వసూలు ఐదు మ