పల్లె ప్రగతితో మెట్లకుంటకు కొత్తరూపు ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతివనం పకడ్బందీగా నర్సరీ నిర్వహణ నిత్యం చెత్త సేకరణ.. పరిశుభ్రంగా వీధులు సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం రూ.65 లక్షలతో అభివృద్ధి పనులు బొంరాస
పెద్దఅంబర్పేట, మార్చి 30: అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమ న్వయంతో ముందుకు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డివెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. �
షాద్నగర్, మార్చి 30 : కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో షాద్నగర్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ దవాఖాన హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన క�
ఉమ్మడి జిల్లాలో 9 సర్పంచు, 111 వార్డు స్థానాలు ఖాళీ ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటన మే లో ఎన్నికలు జరిగే అవకాశం! త్వరలో పోలింగ్ స్టేషన్లను గుర్తించేందుకు నోటిఫికే�
రవాణా ఆదాయంలో అధిక వాటా ఆ జిల్లా నుంచే.. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ రవాణా ఆదాయం రూ.1,637కోట్లు కరోనా ప్రభావం, మోటారు వాహన పన్ను రైద్దెనా.. ఆశించిన స్థాయిలోనే ఆదాయం ఆన్లైన్ సేవలతో పెరిగిన లావాదేవీలు ప్రభ�
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత కాలనీలోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యక్తిని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకు�
రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. అజీజ్నగర్లో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అప్పటికీ ఆగకపోవడంతో పక్కనే ఉన్న గోడను గుద్దింది. దీంతో కారులో ఉ
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభ�
హైదరాబాద్ : మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎల�
రంగారెడ్డి : ఓపియం సాగుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షల విలువైన ఓపియంను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచా
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. �
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి పాశవికంగా అతడిని హతమార్చారు. మైలార్దేవుపల్లి పరిధిలోని ముస్తఫానగర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. �
రంగారెడ్డి : యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుప్పాగూడలో ఒంటరిగా ఉండే ఓ వివాహితను స్థానికంగా ఉ�