కులకచర్ల, ఏప్రిల్ 1: మండలంలోని బండవెల్కిచర్ల సమీపంలో ఉన్న పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం మహిమాన్విత క్షేత్రంగా ఏకశిలా పర్వతంగా వెలుగొందుతున్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కోర్కెలు తీర్చే స్వామి
దోమ, ఏప్రిల్ 1: దోమ మండల పరిధిలోని పాలేపల్లి గ్రామం పల్లె ప్రగతితో కొత్త పుంతలు తొక్కి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీటి తడులను అందించేందుకు ప్రత్యేకంగా డ్రిప్ విధా�
కొడంగల్, ఏప్రిల్ 1: సమీకృత మార్కెట్లు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ భవనలో ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కల�
అతిపిన్న వయసులో రికార్డులుచిన్నారులకు అరుదైన గుర్తింపు75 రోజుల శిక్షణ తీసుకున్నాకే రంగంలోకి..ట్రైనింగ్లో శక్తి సామర్థ్యాల పరిశీలనకిలిమంజారో ఎక్కేస్తున్నారు..g ఆసక్తితో పాటు ఆరోగ్యమూ ముఖ్యమేవ్యాయామం,
రూ. 50 లక్షలతో పనులు18 సీసీ కెమెరాలు ఏర్పాటుజిగేల్మంటున్న విద్యుత్దీపాలుకళకళలాడుతున్న ప్రకృతి వనంఏ వీధి చూసినా సీసీ రోడ్లే చేవెళ్ల రూరల్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధిక నిధులు వెచ్చించడ�
సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాబాద్, మార్చి 31: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 10.20 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లో ళ్ళ �
యాచారం, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ధరణి పోర్టల్ పనితీరు భేషుగ్గా ఉందని సీఏజీ డిప్యూటీ డైరెక్టర్ పూనం కుల్హరి అన్నారు. మండల తాసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె కేంద్రం బృ�
గ్రామస్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు సీఎం కేసీఆర్ నిర్ణయంతో కదిలిన యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చర్యలు ముమ్మరం రంగారెడ్డి జిల్లాలో 35,333 ఎకరాల్లో యాసంగి సాగు 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ�
ఆమనగల్లు, మార్చి 30 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులు విజ్ఙప్తి చేశారు. మంగళవారం పట్టణంలో ఎస్ఐ ధర్మేశ్ ఆధ్వర్యంలో మాస�
పల్లె ప్రగతితో మెట్లకుంటకు కొత్తరూపు ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతివనం పకడ్బందీగా నర్సరీ నిర్వహణ నిత్యం చెత్త సేకరణ.. పరిశుభ్రంగా వీధులు సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం రూ.65 లక్షలతో అభివృద్ధి పనులు బొంరాస
పెద్దఅంబర్పేట, మార్చి 30: అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమ న్వయంతో ముందుకు వెళ్లాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డివెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. �
షాద్నగర్, మార్చి 30 : కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో షాద్నగర్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ దవాఖాన హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన క�
ఉమ్మడి జిల్లాలో 9 సర్పంచు, 111 వార్డు స్థానాలు ఖాళీ ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటన మే లో ఎన్నికలు జరిగే అవకాశం! త్వరలో పోలింగ్ స్టేషన్లను గుర్తించేందుకు నోటిఫికే�
రవాణా ఆదాయంలో అధిక వాటా ఆ జిల్లా నుంచే.. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ రవాణా ఆదాయం రూ.1,637కోట్లు కరోనా ప్రభావం, మోటారు వాహన పన్ను రైద్దెనా.. ఆశించిన స్థాయిలోనే ఆదాయం ఆన్లైన్ సేవలతో పెరిగిన లావాదేవీలు ప్రభ�
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత కాలనీలోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యక్తిని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకు�