రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా రాబడి రంగారెడ్డి జిల్లాల్లో 2020-21లోరూ.1571 కోట్ల రెవెన్యూ జిల్లావ్యాప్తంగా 1,69,125 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.453.78 కోట్ల రాబడి రంగారెడ్డి, ఏప్రిల�
పూడూరు , ఏప్రిల్ 2 : మండలంలోని కంకల్ గ్రామంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయం చుట్టూ పక్కల శిలా సంపదలు దర్శనమిస్తున్నవి. ఈ శిలలు 7వ శతాబ్దానికి చెందినవై ఉండవచ్చని పలువురు మేధావులు, విద్యావంతులు పేర్కొంటున
కొత్తూరు, ఏప్రిల్ 2 : రోడ్డు నిర్మాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చెక్పోస్టు నుంచి నందిగామ మండలం చేగూర్ వ�
సిటీబ్యూరో, ఏప్రిల్2 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సెకండ్వేవ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికుల భద్రతకు కొవిడ్-19 నిబంధనలు అమలు చేస్తున్నామని ఎల్అండ్టీ మెట్రో అధికారులు గురువారం ప్రక�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.96.10 కోట్ల పన్ను వసూలు గతేడాది కంటే 5 శాతం అధికం.. అత్యధికంగా శంషాబాద్, షాద్నగర్ మున్సిపాలిటీల్లో.. గ్రామ పంచాయతీల్లో 91 శాతం పన్ను రాబడి రూ.22.86కోట్లకు రూ.20.38కోట్లు వసూలు ఐదు మ
కులకచర్ల, ఏప్రిల్ 1: మండలంలోని బండవెల్కిచర్ల సమీపంలో ఉన్న పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం మహిమాన్విత క్షేత్రంగా ఏకశిలా పర్వతంగా వెలుగొందుతున్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కోర్కెలు తీర్చే స్వామి
దోమ, ఏప్రిల్ 1: దోమ మండల పరిధిలోని పాలేపల్లి గ్రామం పల్లె ప్రగతితో కొత్త పుంతలు తొక్కి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీటి తడులను అందించేందుకు ప్రత్యేకంగా డ్రిప్ విధా�
కొడంగల్, ఏప్రిల్ 1: సమీకృత మార్కెట్లు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ భవనలో ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కల�
అతిపిన్న వయసులో రికార్డులుచిన్నారులకు అరుదైన గుర్తింపు75 రోజుల శిక్షణ తీసుకున్నాకే రంగంలోకి..ట్రైనింగ్లో శక్తి సామర్థ్యాల పరిశీలనకిలిమంజారో ఎక్కేస్తున్నారు..g ఆసక్తితో పాటు ఆరోగ్యమూ ముఖ్యమేవ్యాయామం,
రూ. 50 లక్షలతో పనులు18 సీసీ కెమెరాలు ఏర్పాటుజిగేల్మంటున్న విద్యుత్దీపాలుకళకళలాడుతున్న ప్రకృతి వనంఏ వీధి చూసినా సీసీ రోడ్లే చేవెళ్ల రూరల్, మార్చి 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధిక నిధులు వెచ్చించడ�
సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాబాద్, మార్చి 31: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మహేశ్వరం నియోజకవర్గానికి రూ. 10.20 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లో ళ్ళ �
యాచారం, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ధరణి పోర్టల్ పనితీరు భేషుగ్గా ఉందని సీఏజీ డిప్యూటీ డైరెక్టర్ పూనం కుల్హరి అన్నారు. మండల తాసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె కేంద్రం బృ�
గ్రామస్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు సీఎం కేసీఆర్ నిర్ణయంతో కదిలిన యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చర్యలు ముమ్మరం రంగారెడ్డి జిల్లాలో 35,333 ఎకరాల్లో యాసంగి సాగు 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ�
ఆమనగల్లు, మార్చి 30 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులు విజ్ఙప్తి చేశారు. మంగళవారం పట్టణంలో ఎస్ఐ ధర్మేశ్ ఆధ్వర్యంలో మాస�