ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సాయం రూ.2వేలు, 25కిలోల బియ్యం పంపిణీ రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయులు 21,838 మంది 1285 మంది సిబ్బందికి ప్రయోజనం మండలాల వారీగా వివరాలను సేకరిస్తున్న జిల్లా విద్యా�
అతిపిన్న వయసులో రికార్డులు నగర చిన్నారులకు అరుదైన గుర్తింపు 75 రోజుల శిక్షణ తీసుకున్నాకే రంగంలోకి.. ట్రైనింగ్లో శక్తి సామర్థ్యాల పరిశీలన ఆసక్తితో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే వ్యాయామం, శ్వాస కీలకం శారీరక క్రమ�
మహిళా కళాశాలలో ఓపెన్ జిమ్ ఆసక్తి చూపుతున్న విద్యార్థినులు సమయం చిక్కినప్పుడల్లా వ్యాయామం మియాపూర్, ఏప్రిల్ 9 : సమయం దొరికేతే చాలు.. కొందరు విద్యార్థులు సెల్ఫోన్లు, మాటల్లో నిమగ్నమై సమయాన్ని వృథా చేస�
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 9: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు నూతనరోడ్ల నిర్మాణం కోసం రూ.7.33కోట్ల నిధులు మంజూరైనట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శుక్రవారం వెల్లడించారు. పీఎంజీఎస్వై ఫేజ
కేశంపేట ఏప్రిల్9: టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేం ద్రంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మ హి ళలకు కల్యాణ�
కులకచర్ల, ఏప్రిల్ 8: ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన
కులకచర్ల, ఏప్రిల్ 8: అర్హులైన రైతులు ఉపాధిహామీ పథకం ద్వారా కల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చునని ఇన్చార్జి ఎంపీవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో నిర్మించి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 11 కొనుగోలు కేంద్రాలు ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 8: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో యాసంగిలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతులకు ప�
నార్సింగి | రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణం జరిగింది. నార్సింగి పరిధిలోని హైదర్షాకోట్లో కట్టుకున్న భార్యను హతమార్చాడో ప్రభుద్దుడు. హైదర్షాకోట్కు
పూర్తి పారదర్శకంగా ఎంపిక లాటరీ పద్ధతిలో ఇండ్ల కేటాయింపు జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల దరఖాస్తులు సొంత స్థలం ఉంటే డబ్బులిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం జిల్లాలో పూర్తైన 2221 డబుల్ బెడ్రూం ఇండ్లు రంగారెడ్డి, ఏప�
మున్సిపాలిటీలో జెండా ఎగురవేస్తాం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు కొత్తూరు, ఏప్రిల్ 7: కొత్తూరు మున్సిపాలిట�
షాబాద్, ఏప్రిల్ 7: మున్సిపాలిటీల్లో ఏర్పడ్డ ఖాళీలకు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారతి తెలిపారు. బుధవారం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల
రంగారెడ్డి, ఏప్రిల్ 7,(నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో వరద ముంపు సమస్యను పరిష్కరించేందుకుగాను రూ.348 కోట్ల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు
మల్టీలెవల్ షేడ్ నెట్లో కూరగాయల సాగు వేసవిలోనూ అధిక దిగుబడులు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని లాభాల పంట ఇలా పండించాలి..మల్టీలెవల్ షేడ్ నెట్లో సాగు చేస్తే.. ఇతర కాలాల్లో వచ్చే పంట దిగుబడులు వేసవిలోనూ వస్�
ఆమనగల్లు, ఏప్రిల్7: కరోనా రెండవ దశ విస్తరించకుండా ప్రభు త్వ సూచనల ప్రకారం మండలంలో కరోనా నిబంధనలను కఠి నతరం చేయాలని మండల కరోనా సమన్వయ కమిటీ సమా వేశంలో అధికారులు తీర్మానం చేశారు. బుధవారం మండ లంలోని తాసీల్ద�