రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. అజీజ్నగర్లో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అప్పటికీ ఆగకపోవడంతో పక్కనే ఉన్న గోడను గుద్దింది. దీంతో కారులో ఉ
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభ�
హైదరాబాద్ : మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎల�
రంగారెడ్డి : ఓపియం సాగుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షల విలువైన ఓపియంను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచా
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. �
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి పాశవికంగా అతడిని హతమార్చారు. మైలార్దేవుపల్లి పరిధిలోని ముస్తఫానగర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. �
రంగారెడ్డి : యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాలగూడలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పుప్పాగూడలో ఒంటరిగా ఉండే ఓ వివాహితను స్థానికంగా ఉ�