ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండిసమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, మే 22: నెలరోజుల పాటు నియోజకవర్గంలో మిషన్భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా�
రెండో విడుతలో కేవలం 404 మందికి ఫీవర్ లక్షణాలు..మొదటి విడుతలో 8523 మందికి..రంగారెడ్డి జిల్లాలో జ్వర సర్వే పూర్తి రంగారెడ్డి, మే 20, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొవిడ్ లక్షణాలున్న వారి లెక్కతేలింది. అయితే జిల్లావ్�
ఏడో రోజు ప్రశాంతంగా లాక్డౌన్ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లాక్డౌన్ షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఆమనగల్లు ని యోజకవర్గాలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 10గంటల �
ఆదర్శంగా నిలుస్తున్న కర్ణంగూడ గ్రామం ఇబ్రహీంపట్నం రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఉన్న త ఆశయంతో ప్రవేశపెట్టిన హరి తహారం కార్యక్రమం ఇబ్ర హీం పట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామం అగ్రస్థా నంలో నిలుస్తున్నది. ప్
వీధులన్నీ రసాయనాలతో పిచికారీఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఆమనగల్లు, మే 18 : ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయ తీలో ముమ్మరంగా పారిశుధ్య నివారణ చర్యలు కొన సాగుతున్నాయి. ఆమనగల్లు బ్లాక్ మండల్లోని వివిధ పంచాయతీల్లో
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుబాటులో సరిపడా రెమ్డెసివిర్లు, ఆక్సిజన్ బెడ్లు కొండాపూర్లోని జిల్లా దవాఖాన, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఇంజక్షన్ల నిల్వ అవసరాన్ని బట్టి జిల్లాలో
అనుమతి లేకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎలా చేస్తారురంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి షాద్నగర్, మే15: కొవిడ్కు వైద్యం అందిస్తున్న ప్రైవేటు దవాఖానల్లో వసతులు సరిగ్గా లేవని, పరి
మహేశ్వరంలోని దవాఖాన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండిప్రజా శ్రేయస్సు కోసమే లాక్డౌన్ఇబ్బందులు పడకూడదని నాలుగు గంటల సడలింపుకరోనా పాజిటివ్ వచ్చిన వారు భయాందోళనకు గురికావొద్దుసర్కారు దవాఖానల్లోమెర�
రంగారెడ్డి జిల్లాలో రోజుకు49 వేల మంది కూలీలు హాజరుఈ ఏడాది లక్ష్యం 80 లక్షల పని దినాలుఇప్పటి వరకు 28 లక్షల పని రోజులు పూర్తికూలీలకు మాస్క్ తప్పనిసరి45 ఏండ్లు దాటిన వారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్జిల్లావ�
ఇబ్రహీంపట్నం, మే 10 : కరోనా విపత్కర పరిస్థితుల్లో అంగన్వాడీ, ఆశ వర్కర్లది కీలకపాత్ర అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో, ఆయాలు, టీచర్లుగా ఎంపికైన వార
బొంరాస్పేట, మే 10 : కొవిడ్ నివారణకు టీకా పంపిణీ కార్యక్రమం మండలంలో చురుకుగా కొనసాగుతున్నది. మొదటి డోసు తీసుకున్న 45 ఏళ్లు పైబడిన వారికి రెండవ డోసు టీకాను వేస్తున్నారు. సోమవారం మండల కేంద్రం లోని పీహెచ్సీల�
పుట్టిన రోజు పురస్కరించుకుని ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ సర్కారు దవాఖానకు రూ.లక్ష ఆర్థిక సాయం షాద్నగర్, మే10 : కరోనా బాధితులను ఆదుకునేందుకు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అండగా నిలిచారు. తనవ�