పోయిన ఫోన్ల ఆచూకీని గుర్తిస్తున్న ఐటీ సెల్ ఇప్పటి వరకు 535 ఫోన్ల రికవరీ సిటీబ్యూరో, జులై 21 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ పోయిందా.. ఇక నో టెన్షన్. పోయిన ఫోన్లను ఐఎంఈఐ నంబర్ సాయంతో పోలీసులు రికవరీ చేస్తున్నారు
74 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం.. భాగస్వాములవుతున్న ప్రజలు, నేతలు ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ ముగిసిన పది రోజుల ‘పల్లె, పట్టణ ప్రగతి’ అందంగా ముస్తాబైన గ్రామాలు, మున్సిపాలిటీలు అటవీ సంపదను పెంచేందుకు ప్ర�
ఈ నెల 25న మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభంషాబాద్, జూన్ 19 : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కలిశారు. శనివారం నగరంలో మంత్రితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా
ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది 70లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ప్రతి మండలంలో పది ఎకరాల స్థలాన్ని గుర్తించాలి పట్టణాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చ�
రంగారెడ్డి : ఎద్దు ఏడిసిన ఎవుసం… రైతు ఎడిసిన రాజ్యం ఎప్పుడూ సంతోషంగా ఉండవంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి రైతు కోవ అభిమాన్ తన కాడెద్దు చనిపోవడంతో తన కుమారుడు సాయినాథ్ను మరో ఎద్దుకు జతగ�
రంగారెడ్డి, జూన్ 14, (నమస్తే తెలంగాణ) : గత రెండేండ్లుగా అవసరానికి మించి వరి పంట సాగు కావడంతో ఈ ఏడాది వరి పంట సాగును చాలా వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పం�
ప్రారంభమైన గుంతలు తీసే కార్యక్రమం మండలంలో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 12 : ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హరితహారం పథకం ఏడేండ్ల కిం�