Pregnant woman dies in road accident | పుట్టింటికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం
allu arjun | నిత్యం సినిమాలు, షూటింగ్లతో బిజీగా ఉండే ప్రముఖ హీరో అల్లు అర్జున్ రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి తమశీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.
Rangareddy | శంషాబాద్ మండల్ కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న బైక్.. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న టిప్పర్�
Govt Lands | రంగారెడ్డి జిల్లా పరిధిలోని పుప్పాలగూడ(గండిపేట మండలం), ఖానామెట్(శేరిలింగంపల్లి మండలం) భూముల వేలం వాయిదా పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన వేలంను వాయిదా వేస్తున్నట్లు టీఎస్ఐఐసీ
తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు ఆటపాటలు, డప్పుచప్పుళ్ల మధ్య ఘనంగా శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. రంగు రం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జిల్లా సెపక్తక్రా చాంపియన్షిప్లో రంగారెడ్డి, హైదరాబాద్ జట్లు విజేతలుగా నిలిచాయి. విక్టరీ ప్లే గ్రౌండ్లో గురువారం జరిగిన టోర్నీలో మహిళల ఫైనల్లో రంగారెడ్డి 21-15, 21-16 తేడా
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో ఓ మహిళను కత్తులతో పొడిచి చంపారు. స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి
రామాయంపేట, సెప్టెంబర్ 12: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామ అధ్యక్షుడిగా రామకిష్టయ్యను ఎం పిక చేసినట్లు మండల అధ్యక్షుడు పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ సీనియర్ నాయ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి బయ�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.