చెత్త సేకరణ వాహనాల ప్రారంభంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జనవరి 26 : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ నిబంధనలతో గణతంత్ర వేడుకలు వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల, రంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ జెండా ఆవిష్కరణ ఆయా నియోజవర్గాల పరిధిలో
ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 54324 ఎస్సీ కుటుంబాలు దళ�
ఐదో రోజు వికారాబాద్ జిల్లాలో 33250, రంగారెడ్డిలో 61421 కుటుంబాల సర్వే పరిగి, జనవరి 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం 745 ప్రత్యేక బృందాలు 33250 కుటుంబాల జ్వర సర్వే నిర్వహించారు. జిల్లాలో 220386 కుటుంబాలుండగా అయి�
Liquor sales | కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.172 కోట్ల మేర మద్యం అమ్ముడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ము�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండట�
Rangareddy | రాచకొండ పోలీసు కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న నగదును అపహరించారు. ఆ హుండీలో సుమారు రూ
Hyderabad | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, రంగారెడ్డి,
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ రంగారెడ్డి జిల్లా కోర్టు, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశ
Telangana | రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ చిన్నమ్మ హోటల్ వద్ద వేగంగా వచ్చి
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లిలో ఘటనషాద్నగర్, అక్టోబర్ 25: తనను హత్యచేస్తాడేమోననే భయంతో.. భార్యే కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లి గ్రా�