తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు ఆటపాటలు, డప్పుచప్పుళ్ల మధ్య ఘనంగా శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. రంగు రం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జిల్లా సెపక్తక్రా చాంపియన్షిప్లో రంగారెడ్డి, హైదరాబాద్ జట్లు విజేతలుగా నిలిచాయి. విక్టరీ ప్లే గ్రౌండ్లో గురువారం జరిగిన టోర్నీలో మహిళల ఫైనల్లో రంగారెడ్డి 21-15, 21-16 తేడా
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో ఓ మహిళను కత్తులతో పొడిచి చంపారు. స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి
రామాయంపేట, సెప్టెంబర్ 12: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామ అధ్యక్షుడిగా రామకిష్టయ్యను ఎం పిక చేసినట్లు మండల అధ్యక్షుడు పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ సీనియర్ నాయ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి బయ�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
జిల్లావ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పోరాట యోధులను కొనియాడిన నేతలు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా