పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసానిస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన నర్సింహులు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో
శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు
Temperature | ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు (temperature) రికార్డు స్థాయికి పడిపోయాయి. జిల్లాలోని భీమ్పూర్ మండలంలో ఉన్న అర్లి (టీ)లో (Arli) అత్యల్పంగా 4.9 డిగ్రీలు నమోదయింది.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు మంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 26 : ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర�
రంగారెడ్డి జిల్లాలో 558,వికారాబాద్ జిల్లాలో 1216 అదనపు గదులు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు త్వరలో పనుల ప్రారంభం ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల దశ మారనున్నది. ఇందులో భాగంగా స్కూళ్లలో మెరు
చెత్త సేకరణ వాహనాల ప్రారంభంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జనవరి 26 : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని మున్సిపల్ కార్యాలయం ఆ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ నిబంధనలతో గణతంత్ర వేడుకలు వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల, రంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ జెండా ఆవిష్కరణ ఆయా నియోజవర్గాల పరిధిలో
ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 54324 ఎస్సీ కుటుంబాలు దళ�
ఐదో రోజు వికారాబాద్ జిల్లాలో 33250, రంగారెడ్డిలో 61421 కుటుంబాల సర్వే పరిగి, జనవరి 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం 745 ప్రత్యేక బృందాలు 33250 కుటుంబాల జ్వర సర్వే నిర్వహించారు. జిల్లాలో 220386 కుటుంబాలుండగా అయి�