రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో చిరుత మరోసారి పంజా విసిరింది. తాటిపర్తి గ్రామానికి చెందిన బైకని అంజయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల పాకపై బుధవారం రాత్రి చిరుత దాడికి పాల�
మంచాల మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదేనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో మంగళవారం �
షాద్నగర్టౌన్, మార్చి 14 : ప్రభుత్వం సూచించిన విధంగా పట్టుసాగు చేస్తున్న రైతులకు సంపూర్ణ సహకారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సోమవారం అసెంబ్లీలో ప్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాఫెడ్, షాద్నగర్, చేగూరు పీఏసీ�
మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి కాంట్రాక్టర్కు పలు సలహాలు, సూచనలు చేశారు.
రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం పథకాలు దేశానికే దిక్చూచిగా మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డిలు అన్నారు. ఆదివారం చేవెళ�
తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగనున్నది. తాజాగా ఖాళీల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, రంగారెడ్డి జిల్లాలో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులు వెల్లడించారు. త్వరలో ప్రభుత్వం నోట
కొందుర్గు, మార్చి 10 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్లో గల ఎస్ఎస్ గార్డెన్లో జడ్పీటీసీ స్వరూప ఆధ్వర్యంలో
రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడ సాగర్ హైవే పక్కనే ఉన్న జేజే టైర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంత వాసులు భయాందోళ�
ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు.
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత ఊరూరా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం పటాకులు కాల్చి.. కేక్ కట్ చేసి సంబురాలు ర్యాలీలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రే
తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, గిర్దావర్లకు స్థానచలనం పరిగి, మార్చి 9 : వికారాబాద్ జిల్లా పరిధిలో భారీగా తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, 22 మంది సీనియర్ అసిస్టెంట్లు, గిర్దా�
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లా హైదరాబాద్కు ఆనుకొని ఉండడం.. పరిశ్రమల నిర్వహణకు అవసరమైన వనరులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడంతో ఇక్కడ తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు �