రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో ప్రతిభ చూపిన జడ్పీ హైస్కూల్ విద్యార్థి గుండా శ్రీనివాస్ వ్యర్థ వాయువులతో విద్యుత్ ఉత్పత్తి నమూనా ప్రదర్శనపై వెల్లువెత్తిన ప్రశంసలు ఆకట్టుకుంటున్న ప్రాజెక్ట్.. చిన�
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడనున్నది. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు నిబంధనలను ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేయనున్నది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి ఆలయాలతో పాటు పాఠశాలల్లో చదువులమ్మకు ప్రత్యేక పూజలు చేసి, చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. పలు పాఠశాలల్లో విద్యార్థు�
ఈ నెల 9న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ కేశంపేట, ఫిబ్రవరి 5 : గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధ్ది పనులకు అధిక ప్రాధాన్యమ
సర్కారు బడులను ప్రైవే ట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ‘మన ఊరు-మనబడి’కి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వపాఠశాలల్లో మౌలిక వస�
ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఇప్పటివరకు గతేడాదికి మించి రెవెన్యూ ఖజానాకు వచ్చి చేరింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.2813 కోట్ల ఆదాయం వచ్చింది.