నందిగామ,ఏప్రిల్24 : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 పడకల కన్�
మొయినాబాద్, ఏప్రిల్24 : ఓ ఫామ్ హౌస్లో భారీగా మద్యం బాటిల్స్ లభించడంతో ఫామ్ హౌస్ నిర్వాహకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్ల
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో పడి సందీప్ రాజ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. నాగోల్లోని మెట్రో స్టేషన్లో పనిచేస్తున్న సందీప్, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్ల�
రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి అత్తాపూర్లోని కార్ల షెడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జనప్రియ ఉటోపియా వద్ద ఉన్న కార్ల షెడ్డులో మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాప
షాద్నగర్రూరల్,ఏప్రిల్22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీ కొనడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుం�
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 22 : మాజీ హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి 22వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవ�
రంగారెడ్డి : 111 జీవోను ఎత్తి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు జరుప
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల
ఆమనగల్లు,(మాడ్గుల) 19 : అక్రమంగా తరలిస్తున్న ఇప్పపువ్వును పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాలు
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన చౌదరిగుడా మండలం ఎదిర గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివర�
హైదరాబాద్ : ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా ప్లీనరీ ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవ
రంగారెడ్డి : ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ రెండు కుటుంబాల్లో సంతోషాలకు బదులు కన్నీళ్లను మిగిల్చింది. ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు ఆ కాబోయే జంట చేపట్టిన ప్రీ వెడ్డింగ్ వారి ప్రాణాల మీదక�
రంగారెడ్డి, ఏప్రిల్ 15, (నమస్తే తెలంగాణ): దళితబంధులాంటి పథకం వస్తదని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరని, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించేది లేకుండా దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రూ.10 లక్షలను అందజేస్తుందన�
పహాడీషరీఫ్, ఏప్రిల్ 15 : ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై అజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పహాడీషరీఫ్ పోల�
హైదరాబాద్ చుట్టపక్కల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిన జీవో 111ను ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్నా భూములను వ్యవసాయేతర కార్యకలాపాలక