కేశంపేట(మే 16) : బాలికను మోసపూరితంగా వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన మైన
పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలను ఆర్జించవచ్చని ఉద్యానవన సెరికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుందని, ఏడాదిలో నాలుగు నుంచి ఐదు పంటలు తీయవచ్చని వివరిస్తున్నారు.
నల్లమల సిగలో.. ప్రకృతి ఒడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�
పెద్దఅంబర్పేట, మే 13 : ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి వివరాల �
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలిక (కుట్టి )మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల �
కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన �
కొత్తూరు, మే10 : బండారాయితో కొట్టి ఓ వ్యక్తిని దారుణఃగా హత్య చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కొత్తూరు ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్�
ఇబ్రహీంపట్నం, మే 10 : జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యు వాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…రంగారెడ్డి జి�
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. తుమ్మలోనిగూడ వద్ద సాగర్ రహదారిపై కారు – బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న తండ్రీ కొడుకులు �
రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అల్లుని పేరు మీద భూమి పట్టా చేశాడనే కక్షతో ఓ కొడుకు తన తండ్రి రెండు కాళ్లను నరికిన అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పిల్లిపల్లి గ్రామంలో గురువారం చో�
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం షాద్నగర్ ఎమ్మెల�
రంగారెడ్డి : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలంలోని ఎల్వెర్తి, మహాలింగపు�
ఇబ్రహీంపట్నంరూరల్, మే 4 : ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం అనుబంధ గ్రామమైన హఫీజ్పూర్ గ్రామంలోని రైతుల భూ సమస్యకు త్వరలో భూ పరిష్కారం చూపుతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నార
హయత్నగర్ రూరల్, మే 03 : విజయవాడ జాతీయరహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడిఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికి