రంగారెడ్డి : 111 జీవోను ఎత్తి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు జరుప
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల
ఆమనగల్లు,(మాడ్గుల) 19 : అక్రమంగా తరలిస్తున్న ఇప్పపువ్వును పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాలు
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన చౌదరిగుడా మండలం ఎదిర గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివర�
హైదరాబాద్ : ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా ప్లీనరీ ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవ
రంగారెడ్డి : ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ రెండు కుటుంబాల్లో సంతోషాలకు బదులు కన్నీళ్లను మిగిల్చింది. ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు ఆ కాబోయే జంట చేపట్టిన ప్రీ వెడ్డింగ్ వారి ప్రాణాల మీదక�
రంగారెడ్డి, ఏప్రిల్ 15, (నమస్తే తెలంగాణ): దళితబంధులాంటి పథకం వస్తదని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరని, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించేది లేకుండా దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రూ.10 లక్షలను అందజేస్తుందన�
పహాడీషరీఫ్, ఏప్రిల్ 15 : ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై అజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పహాడీషరీఫ్ పోల�
హైదరాబాద్ చుట్టపక్కల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిన జీవో 111ను ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్నా భూములను వ్యవసాయేతర కార్యకలాపాలక
హైదరాబాద్ : జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ�
పహాడీషరీఫ్, ఏప్రిల్ 12 : పేదలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఓ గోడౌన్లో నిల్వ చేసిన 84 టన్నుల రేషన్ బియ్యాన్ని ఎస్.ఓ.టీ పోలీసులు సీజ్ చేశారు. ఈ సం ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హర్షవర్ధన్ అనే వ్యక్తికి ఇంటినెంబర్ కేటాయించే విషయంలో బిల్కలెక్టర్ నరేష్ పె�
రంగారెడ్డి : జిల్లాలోని మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ధ్వజారోహణం �
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 11 : దాతల సహకారంతో హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కుమ్మెర గ్రామ సర్పంచ్ భానుతేజ తెలిపారు. మండల పరిధిలోని కుమ్మెర హనుమాన్ దేవాలయం అభివృద్ధికి ముడిమ్యాల పీఏసీఎస్ చైర�
కొత్తూరు, ఏప్రిల్ 6: రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అందులో భాగంగా నియోజకర్గంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చై