కొత్తూరు, మే10 : బండారాయితో కొట్టి ఓ వ్యక్తిని దారుణఃగా హత్య చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కొత్తూరు ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్�
ఇబ్రహీంపట్నం, మే 10 : జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యు వాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…రంగారెడ్డి జి�
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. తుమ్మలోనిగూడ వద్ద సాగర్ రహదారిపై కారు – బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న తండ్రీ కొడుకులు �
రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అల్లుని పేరు మీద భూమి పట్టా చేశాడనే కక్షతో ఓ కొడుకు తన తండ్రి రెండు కాళ్లను నరికిన అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పిల్లిపల్లి గ్రామంలో గురువారం చో�
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం షాద్నగర్ ఎమ్మెల�
రంగారెడ్డి : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలంలోని ఎల్వెర్తి, మహాలింగపు�
ఇబ్రహీంపట్నంరూరల్, మే 4 : ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం అనుబంధ గ్రామమైన హఫీజ్పూర్ గ్రామంలోని రైతుల భూ సమస్యకు త్వరలో భూ పరిష్కారం చూపుతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నార
హయత్నగర్ రూరల్, మే 03 : విజయవాడ జాతీయరహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడిఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికి
భవిష్యత్తు అంతా లిక్విడ్ డిటర్జెంట్దేనని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్లలో అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల సంస్థ ప్రాక్టర్
కొందుర్గు, మె 02 : యువత సన్మార్గంలో నడవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్ చౌరస్తాలో నూతనంగ ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ�
షాద్నగర్టౌన్, మే 01 : దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మంది�
కూరగాయల ఊరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు డ్రిప్ల సాయంతో వివిధ ర్ర పంటల సాగు ఎంతో మందికి నిత్యం ఉపాధి కల్పిస్తున్న రైతులు వికారాబాద్, ఏప్రిల్ 28: గతంలో వర్షాధారంపై ఆధారపడి ప
చెరువుల కబ్జాకు చెక్ పెట్టేందుకు అధికారుల చర్యలు రంగారెడ్డి జిల్లాలోని చెరువులన్నింటినీ సర్వే చేస్తున్న జిల్లా నీటిపారుదల శాఖ ఇప్పటివరకు 2,146 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు ఇప్పటికే అన్నింటికీ జియోట�
యాక్సిడెంట్లను నివారించేందుకు అధికారుల చర్యలు రోడ్డు యాక్సిడెంట్స్కు అడ్డుకట్ట ప్రమాద జోన్లను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయం వికారాబాద్ జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు