రంగారెడ్డి : చక్కటి ఉద్యోగం, మంచి జీవితం, భార్యాపిల్లలు..అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో కుటుంబంలో చిన్నపాటి గొడవతో కానరాని లోకాలకు వెళ్లాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా జల్�
రంగారెడ్డి : ఒక యజ్ఞంలా సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్, కొత్తూరు ప్రభుత్వ పాఠశాల�
బడంగ్పేట, జూలై18 : సీఎం కేసీఆర్ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ కు చెందిన ముగ్గురు వి�
జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లతోపాటు గ్రామీణ ప్రాంతంలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లను ఆ
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రానున్న 12 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. అవసరమైతే తప్�
రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గ్రంథాలయాన్న�
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెక్ డ్యాంల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని 55 �
యాచారం, జూలై8 :బైక్ను కారు ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య 600కు చేరువైంది. నెలరోజుల్లో రోజువారీ కేసులు ఏకంగా ఐదురెట్లు
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే కూరగాయలు, పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా వికారాబాద�
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చం దంగా కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు మండలంలోని గడ్డమల్లయ్యగూడలో బహిర్గతమయ్యాయి. ఎంప�
ఓటర్ జాబితాను మరింత ప్రక్షాళన చేసేందుకు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకరికి ఒకే ఓటు నిబంధనను ప�