మాదాపూర్, జూన్ 14 : అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి కిలో గంజాయి లభ్యమైంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్క�
శంకర్పల్లి జూన్ 14 : నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపాలిటీ నిధులు 16.80 లక్షల రూపాయాల
న్యాయమూర్తులు, న్యాయ వాదుల మధ్య సత్సంబంధాలుంటేనే కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి అన్నారు. రంగారెడ్డి జిల్లా నూతన న్యాయమూర్తుల పరిచయం జిల్ల
పెద్దఅంబర్పేట, జూన్ 10: స్నేహితులతో కలిసి పరీక్ష రాసేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పర�
నేడు చికిత్స కన్నా వైద్య పరీక్షలకే అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్.. టీ-డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది.
అప్రమత్తంగా ఉండండి...
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా టాస్క్ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామ
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సుందరంగా మార్చుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి, నర్సాయపల్లి, మాడ్గుల గ్రామ పంచాయతీలలో పల్లెప్రగతి పనుల్లో ఎమ్మె�
రంగారెడ్డి : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వర�
పెద్దఅంబర్పేట, జూన్ 7 : డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. మరో ఇద్దరు క్షతగాత్రులు అయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన విజయవాడ జాతీయరహదారిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవ�
Chevella | రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహన�
రంగారెడ్డి : స్వచ్ఛతకు నిలయాలుగా తెలంగాణ పల్లెలు మారాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని షాబాద్ మండలం సర్దార్ నగర్లో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీ
నూతన జిల్లా కోర్టులు గురువారం ప్రారంభమయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం నూతన రెవెన్యూ జిల్లాలు ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు న్యాయసేవలు మాత్రం ఉమ్మడి జిల్లా కోర్టు పరిధిలోనే
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
హైదరాబాద్ : ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. ఆదిభట్ల పరిధిలోని కుర్మల్గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువు�