ఇబ్రహీంపట్నం, ఆగష్టు 13 : మత్స్యకారుల ఆర్థిక స్థితిగుతులను మెరుగుపర్చటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన గంగపుత్ర సంఘం సభ్య�
రంగారెడ్డి : కొవిడ్ వైరస్కు వ్యాక్సిన్ను తెలంగాణ నుంచే దేశానికి అందించాం. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంటింటికి తాగునీరు అందిస్తున్నదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా న
రంగారెడ్డి : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు నరసింహారెడ్డి ఇంటికెళ్లి మంత్రి రాఖీ
మహేశ్వరం, ఆగస్టు 8 : టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల సర్పంచ్ల సంఘం అద్యక్షుడు థామస్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు క
హైదరాబాద్ : హిమాయత్ సాగర్లో ఈతకు వెళ్లి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ఆటో డ్రైవర్ దేవాగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసుల�
షాద్నగర్, ఆగస్టు7 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ రైతు స�
ఇబ్రహీంపట్నం రూరల్, ఆగష్టు 7 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేద ప్రజలకు వరంగా మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామానికి చెందిన డేరంగ
ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకు�
చేవెళ్ల రూరల్, ఆగస్టు 5 : క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధన్యమిస్తున్నది. ప్రతి గ్రామంలో ఎకరం స్థలం కేటాయించి క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెల
రంగారెడ్డి జిల్లాలో రియల్ వ్యాపారం జోరందుకున్నది. జిల్లా పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతుండడంతో చాలామంది ఇక్కడ వ్యవసాయేతర భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
మహేశ్వరం, ఆగస్టు 4: కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలకు చెందిన ఎరుకల సంఘం వారికి పందుల పెంపకానికి స్థలం కే�
ఇబ్రహీంపట్నం, ఆగష్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిసన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌర�
ఆర్కేపురం, ఆగస్టు 2 : గ్రీన్హిల్స్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయసహాకారాలు అందిస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీ
రంగారెడ్డి : తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డ�