పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లతోపాటు గ్రామీణ ప్రాంతంలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లను ఆ
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రానున్న 12 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. అవసరమైతే తప్�
రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గ్రంథాలయాన్న�
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెక్ డ్యాంల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని 55 �
యాచారం, జూలై8 :బైక్ను కారు ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల సంఖ్య 600కు చేరువైంది. నెలరోజుల్లో రోజువారీ కేసులు ఏకంగా ఐదురెట్లు
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే కూరగాయలు, పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా వికారాబాద�
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చం దంగా కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు మండలంలోని గడ్డమల్లయ్యగూడలో బహిర్గతమయ్యాయి. ఎంప�
ఓటర్ జాబితాను మరింత ప్రక్షాళన చేసేందుకు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా బోగస్ ఓట్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకరికి ఒకే ఓటు నిబంధనను ప�
ఇబ్రహీంపట్నంరూరల్, జులై 7 : ప్రతి పక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్�
పెద్దఅంబర్పేట, జూలై 06 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై బుధవారం ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తాపడింది. వివరాల్లోకి వెళ్తే.. డీజిల్ ట్యాంకర్ చెర్లపల్లి న�
పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇంటర్మీడియెట్, పదవ తరగతి
శంకర్పల్లి జూలై 4 : ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం �
కొత్తూరు, జూలై 3 : ప్రజలకు తాగునీరు అందించేందకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో నియోజకవర్గ
రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చో